ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మల గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు పైసా ఖర్చు లేకుండా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శ
లోక్సభ ఎన్నికల నేపథ్యం లో పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటులోని అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవోలు, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీలను చేపట్టింది.
ప్రత్యేక అధికారుల పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధన
తెలంగాణ ప్రభుత్వ శాఖల పనితీరు బాగున్నదని మహారాష్ట్ర జిల్లాస్థాయి అధికారులు, జిల్లా పరిషత్ చైర్మన్ల బృందం కితాబునిచ్చింది. రాజేంద్రనగర్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఏయే శాఖలు ఉన్�
గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ (సీతక) అన్నారు.
పల్లెల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మండలి విప్ భానుప్రసాద్రావు పిలుపునిచ్చారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో 28.68 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గది, డైనింగ్�
జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి లాంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అ�
కేసీఆర్ సర్కారు హయాంలోనే పల్లెలు అభివృద్ధి సాధించాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండలంలోని అంతంపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, బలిగేరలో గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల అదనపు గది, పల్లె ప్రకృతివ�
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కృతజ్ఞతలు తెలిపారు. శీతాకాల విడిదికి హైదరాబాద్కు వచ్చి న రాష్ట్రపతిని మంగళవా�
గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షనీయమని ఎన్ఐఆర్డీ పీఆర్ డైరెక్టర్ జనరల్ డా. నరేంద్రకుమార్ అన్నారు. బుధవారం రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీ పీఆర్డి సమావేశపు మందిరంలో ఏర్పాటు చేస�
పెద్దపల్లి, కాటారం ప్రధాన రహదారి నుంచి మంథనిలోకి రావడానికి, పట్టణం నుంచి కాటారం, పెద్దపల్లికి వెళ్లేందుకు బొక్కలవాగుపై ఉన్న వంతెనను దాటి వెళ్లాలి. అయితే ఒకే వంతెన ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రయా
గతంలో భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ వచ్చేది. పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే, ఆ జంటలోని భాగస్వామికి కష్టాలు మొదలయ్యేవి. తిరిగి పెన్షన్ రాక, కన్నవారు పట్టించుకోక నానా బాధలు తప్పక�
ఎలక్షన్ల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీల నేతలు గడియకో తీరుగా ప్రజలను నమ్మించేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్�
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతతో రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం సంతరించుకుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన�