నర్సరీల్లో పెంచిన అన్ని మొక్కలు బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామ పంచాయతీ నందు నర్సరీ పనులను పరిశీలించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రెండెకరాల స్థలంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీ నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురవుతున్నది.
Tejas Nandlal Pawar | ఇవాళ నూతనకల్ మండల కేంద్రంలోని వన నర్సరీ, పల్లె ప్రకృతి ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ పరిశీలించారు. ఈ వేసవిలో నీటి ఎద్దడి నుండి మొక్కలని కాపాడాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా 313 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి, మొక్కలు పెంచుతున్నారు. 16లక్షల71వేల మొక్కలు కొత్తగా సిద్ధం కాగా, గతేడాది మొక్కలు 16లక్షల 70వేల వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
రంగారెడ్డి జిల్లాలో కూరగాయల నర్సరీలకు భలే డిమాండ్ ఉన్నది. ఇప్పటికే పలువురు నర్సరీలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమయ్యే అన్ని రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను విక్రయిస్తున్నారు.
నర్సరీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని వారు ఇక కటకటాలపాలు కావాల్సిందే. వారు చేసిన తప్పదాన్ని బట్టి జరిమానాలు, జైలుశిక్ష కచ్చితంగా ఉంటాయి. సమస్య తీవ్రతను బట్టి రెండూ అమలుచేసే అవకాశమూ ఉంది. కొద్ది సంవత్సరా
అంతరించి పోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం, ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. ఇప్పటికే చేపట్టిన ఎనిమిది విడుతలు �
Telangana Tree cover: తెలంగాణలో పచ్చదనం 8 శాతం పెరిగినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రీన్ బెల్ట్ ప్రెసిడెండ్ ఎరిక్ చేసిన పోస్టుకు రిప్లైగా మంత్రి ఓ ట్వీట్ చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా గ్రీనరీని ఇంతగా పెంచుకో�
అన్నిరకాల మౌలిక వసతులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఇలా ప్రపంచంలో అన్ని వసతులతో అభివృద్ధి చెందే అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ (Telangana) ఒకటని చెప్పారు.
ఎటుచూసినా పరుచుకున్న పచ్చదనం, భారీ వృక్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పచ్చలహారాన్ని తొడుగుకున్నది. దశాబ్దాలుగా బోసిబోయి కనిపించిన జిల్లా హరితందాలు సంతరించుకున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు బోసిపోయాయి. ఎక్కడ చూసినా చెట్లు కనిపించకపోవడంతో తలదాచుకోవడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రం పచ్చగ
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం ప్రతీ గ్రామంలో విజయవంతమైంది. ఊరూరా ఉదయం నుంచే గ్రామ ప్రజలు బతుకమ్మలు చేతపట్టుకుని.. బోనాలు నెత్తిన ఎత్తుకుని ర్యాలీలు తీస్తూ గ్రామ పంచాయ�
హరిత తెలంగాణ కోసం రాష్ట్ర సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నది. ఏటా ‘హరితహారం’ నిర్వహిస్తూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నది. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో ప్రతి పల్లె పచ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు 2015లో ప్రారంభమైన ఈ పథకం దిగ్విజయంగా అమలవుతున్న�
పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తుకుంది. చెట్లు లేకపోతే మనుషులు, పశుపక్షాదులు, జీవరాసులకు మనుగడ లేదని భావించిన సీఎం కేసీఆర్, పల్లెలను వనాలుగా మార్చేందుకు హరితహారం కార�