అడవులు ఈ పుడమికి ఊపిరితిత్తుల్లాంటివి. పర్యావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని జీవరాశులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే సంపద ఇది. అడవుల విస్తరణ ఎంత పెరిగితే జీవుల మనుగడ అంతమేరకు పెరిగినట్లు లెక్�
మండలంలో ప్రైవేట్ నర్సరీలు యజమానులకు కాసుల పంట పండిస్తోంది. జిల్లాలో ఎక్కడాలేనంతగా పదేళ్లలో వందలాది ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంచి, విక్రయించే ప్రైవేటు నర్సరీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అత్యధికంగా మామిడి (80శ
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని కుట్రలు ఛేదించామో, అంతకు మించి నేడు రాష్ట్రంపై విషం చిమ్ముతూ కేంద్రం చేస్తున్న కుట్రలను అధిగమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్యుత్�
ఖమ్మం జిల్లా నలుచెరుగులా ప్రగతి ముద్రలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయి. ఏ మారుమూల పల్లెకు వెళ్లినా.. స్వచ్ఛ మల్లెలు విరబూస్తున్నాయి. పల్లె, పట్టణ ప్రగతితో పల్లె, పట్న�
నర్సరీల నిర్వహణలో అలసత్వం వహించ వద్దని, మొక్కలను సిద్ధం చేయాలని అధికారులను నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే ఆదేశించారు. దిలావర్పూర్ మండలం న్యూ లోలం, గుండంపల్లి గ్రామాల్లో
ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హరితహారం. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావడంతో సత్ఫలితాలను సాధిస్తున్నాం.
జిల్లాలో ప్రైవేట్ స్థలాల్లో నిర్వహిస్తున్న నర్సరీలన్నింటినీ ప్రభుత్వ స్థలాల్లోకి వారం రోజుల్లో మార్చాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు.