పల్లె ప్రగతిలో ఒక ట్రాక్టర్ ముక్రా(కే) గ్రామ రూపురేఖలను మార్చేసి, చెత్త ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ఎంతో గర్వకారణమని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ పాటిల్ అన్నారు.
వజ్రోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహణ దేశభక్తిని పెంపొందించేలా, ఆకర్షణీయంగా రంగవల్లులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, యువతులు విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన నాయకులు స్వతంత్ర భారత వజ్రోత్సవా�
మంత్రి అల్లోల ఆదేశాలతో అర్హుల ఎంపికకు పకడ్బందీగా సర్వే కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పర్యవేక్షణలో పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ మౌలిక సదుపాయాలకు రూ. 7.70 కోట్లు మంజూరు ఇప్పటికే 2,511 ఇండ్లు పూర్తి.. నిర్మాణ దశలో �
తరలివెళ్లడానికి బస్సులు సిద్ధం చేశాం.. జిల్లా కేంద్రం నుంచి ప్రారంభం గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నాం.. అధికారుల సమావేశంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం, ఆగస్టు 20 : హైదరాబాద్లో ఈ నెల 22వ తేదీన ని�
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఆలయా ప్రత్యేక పూజలు చేసిన భక్తులు బోథ్, ఆగస్టు 20 : మండలంలోని కౌఠ (బీ) గ్రామంలోని శబరి మాతాజీ ఆశ్రమంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా
కృష్ణాష్టమి వేడుకల్లో డాక్టర్ రవికిరణ్యాద్ ఎదులాపురం, ఆగస్టు 20 : భగవద్గీత ప్రపంచ దేశాల మన్నన పొందిందని , గీతాచార్యుడైన శ్రీ కృష్ణుడు విశ్వగురువని సాయివైకుంఠ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ హోమియోవైద్యుడు �
భూములు సస్యశ్యామలం రెండు వేల ఎకరాలకు సాగు నీరు మూడు నెలలకోసారి సమావేశాలు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ లోకేశ్వరం, ఆగస్టు 20 : మండలంలోని కనకా పూర్ ఎత్తిపోతల పథకం ఆదర్శంగా నిలుస్తున్న ది. దీన్ని మోడల్ ఎత్తిపోత�
కలెక్టర్ సిక్తా పట్నాయక్ మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 20: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి కృషి చేసిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో రోగులు, వృద్ధులు, అనాథలు, ఖైదీలకు పండ్లు పంపిణీ పలుచోట్ల జిల్లా స్థాయి ఫ్రీడం క్రీడా పోటీలు ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు మల్టీపర్పస్ గ్రౌండ్లో 75 కిలోల కేక్కటింగ్
వేషధారణలతో విద్యార్థుల సందడి ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు నేరడిగొండ, ఆగస్టు 19 : వడూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణుడు, గోపిక వేషధార
నార్నూర్,ఆగస్టు19: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఆసరా పింఛన్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఆదిలా బా ద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గాదిగూడ మండల కేంద్రంలోని రైతువేదిక భవన�
రక్తదానం చేసిన ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి భారీ సంఖ్యలో పాల్గొన్న అధికారులు, యువకులు రోగులకు పండ్లు పంపిణీ చేసిన నాయకులు ఖైరదట్వాలో పోలీసుల మెగా వైద్యశిబిరం దాతలకు ప్రశంసా పత్రాల అందజేత ఉమ్మడి జిల్లావ్యా
12 ఏండ్లు వచ్చేవరకు సదావకాశం ఉమ్మడి జిల్లాలో 200 మందికి ప్రయోజనం దరఖాస్తు చేసుకున్న వెంటనే పాసుల జారీ హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పంద్రాగస్టు రోజున పుట్టిన పిల్లలకు ఉచిత ప్రయాణం ప్రజలకు సురక్షి�
వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎదులాపురం, ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న నిర్వహించే వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్�