పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మల్ జిల్లా ఏర్పాటుతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కో
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించడంతో అడ్మిషన్లు భారీగా పెరిగా
పల్లె ప్రగతిలో ఒక ట్రాక్టర్ ముక్రా(కే) గ్రామ రూపురేఖలను మార్చేసి, చెత్త ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ఎంతో గర్వకారణమని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ పాటిల్ అన్నారు.
వజ్రోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహణ దేశభక్తిని పెంపొందించేలా, ఆకర్షణీయంగా రంగవల్లులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, యువతులు విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన నాయకులు స్వతంత్ర భారత వజ్రోత్సవా�
మంత్రి అల్లోల ఆదేశాలతో అర్హుల ఎంపికకు పకడ్బందీగా సర్వే కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పర్యవేక్షణలో పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ మౌలిక సదుపాయాలకు రూ. 7.70 కోట్లు మంజూరు ఇప్పటికే 2,511 ఇండ్లు పూర్తి.. నిర్మాణ దశలో �
తరలివెళ్లడానికి బస్సులు సిద్ధం చేశాం.. జిల్లా కేంద్రం నుంచి ప్రారంభం గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నాం.. అధికారుల సమావేశంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం, ఆగస్టు 20 : హైదరాబాద్లో ఈ నెల 22వ తేదీన ని�
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఆలయా ప్రత్యేక పూజలు చేసిన భక్తులు బోథ్, ఆగస్టు 20 : మండలంలోని కౌఠ (బీ) గ్రామంలోని శబరి మాతాజీ ఆశ్రమంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా
కృష్ణాష్టమి వేడుకల్లో డాక్టర్ రవికిరణ్యాద్ ఎదులాపురం, ఆగస్టు 20 : భగవద్గీత ప్రపంచ దేశాల మన్నన పొందిందని , గీతాచార్యుడైన శ్రీ కృష్ణుడు విశ్వగురువని సాయివైకుంఠ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ హోమియోవైద్యుడు �
భూములు సస్యశ్యామలం రెండు వేల ఎకరాలకు సాగు నీరు మూడు నెలలకోసారి సమావేశాలు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ లోకేశ్వరం, ఆగస్టు 20 : మండలంలోని కనకా పూర్ ఎత్తిపోతల పథకం ఆదర్శంగా నిలుస్తున్న ది. దీన్ని మోడల్ ఎత్తిపోత�