జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోతవ్స వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఊరురా ర్యాలీలు జిల్లావ్యాప్తంగా సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. ప్�
హాజీపూర్, ఆగస్టు 15 : స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. పంద్రాగస్టు వేడుకలను జిల్లాలో ఘనం గా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, �
మంచిర్యాలలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ అందజేత మంచిర్యాల అర్బన్/గర్మిళ్ల, ఆగస్టు 15 : జిల్లాకేంద్రంలో జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో సోమవ
జాతీయ జెండాలు ఎగురవేసిన మంత్రి, విప్ పేదల సంక్షేమానికి పెద్దపీట : నిర్మల్లో మంత్రి అల్లోల జిల్లాలో 15,474 మందికి కొత్త పింఛన్లు : ఆదిలాబాద్లో విప్ గోవర్ధన్ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన ఎమ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జైనథ్, ఆగస్టు 15: లోకకళ్యాణార్థం గంగమ్మ తల్లికి పాలాభిషేకం చేశామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలం డొల్లరా గ్రామ సమీపంలో కిషన్ మహారాజ్ ఆధ్వర్యం�
మంత్రి క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్మల్ అర్బన్, ఆగస్టు 15 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే నిర్మల్ జిల్లా అభివృద్ధి పథంలో ముందు ఉం
రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంచిర్యాలలో బస్తీ దవాఖాన ప్రారంభం మంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 15 : ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రైతు బంధుసమిత�
మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో రూ.26.50 లక్షలతో ఏర్పాటు స్విచ్ నొక్కి ఆవిష్కరించిన ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్ భారతీ హోళికేరి 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండా.. మంచిర్యాలటౌన్, ఆగస్టు 15 : వజ్రోత్సవాల్లో భాగం
విద్యార్థులతో కళకళలాడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు ఈ ఏడాది గణనీయంగా పెరిగిన ప్రవేశాలు అన్ని వసతులు కల్పిస్తున్న రాష్ట్ర సర్కారు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన విద్య ప్రైవేట్లో ఫీజుల భారం ఉమ్మడి ఆ�
జన్నారం, ఆగస్టు 13 : మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో మార్కెట్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సమక్షంలో మార్కెట్ కమిటీ �
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 1879 కేసుల పరిష్కారం గర్మిళ్ళ ఆగస్టు 13 : మంచిర్యాల జిల్లాకేంద్రంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. జిల్లాలోని మంచిర్యా ల, చెన్న�