వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు రోగాలు ప్రబలకుండా వైద్యశాఖ అప్రమత్తం ఇంటింటా ‘ఫీవర్ సర్వే’తో నిర్ధారణ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఇప్పటికే 665 గ్రామాల్లో నిర్వహణ 27,336 మందికి వైద�
నేడే ఎస్సై రాత పరీక్ష ప్రిలిమినరీ’కి ఏర్పాట్లు పూర్తి ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఎగ్జామ్ నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు.. బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి కొవిడ్ నిబంధనలు పాటించాలి.. మంచిర్యాల(నమస�
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఎదులాపురం, ఆగస్టు 6 : సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణ కుమార్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్రెడ్డి స్వీకరిం
నిర్మల్ టౌన్, ఆగస్టు 6 : స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారు
హాజీపూర్, ఆగస్టు 6 : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు జిల్లా లో దేశ భక్తి చాటేలా కార్యక్రమాలను నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. కలెక్టరేట
జయంతి వేడుకల్లో ఎమ్మెల్యేలు,జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్లు హాజీపూర్, ఆగస్టు 6 : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు,
కలెక్టర్ భారతీహోళికేరి, తహసీల్దార్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ఆకెనపల్లి భూ సమస్యలు పరిష్కరించి పట్టాలివ్వాలని ఆదేశం సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం గ్రామసభలో కాస్తుదారుల పత్రాలు పరిశీలన బెల్లంపల�
ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ఈ నెల 8 నుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్,జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష ఎదులాపురం, ఆగస్టు 5 : దేశభక
నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 23,935 కిట్ల పంపిణీ అమ్మ ఒడి కింద రూ.23 కోట్లు అందజేత జిల్లాలో నెలకు 700 డెలివరీలు ఆరేళ్లలో 30,700 ప్రసవాలు కేసీఆర్ కిట్తో ప్రభుత్వ దవాఖానకు క్యూ స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెం�
శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు సర్కారు ప్రోత్సాహం ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు అవకాశం ఒక్కో పాఠశాల నుంచి ఐదు మాత్రమే.. సెప్టెంబర్ 30వ తేదీ గడువు మంచిర్యాల అర్బన్, ఆగస్టు 5 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజ
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో 5,926 మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు గంట ముందుగానే పరీక్షకేంద్రాలకు చేరుకోవాలి ఎస్పీ ప్రవీణ్ కుమార్ నిర్మల్ అర్బన్, ఆగస్టు 5 : నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్