పేదలైన అన్నదాతల సాగుకు సర్కారు భరోసా వందశాతం రాయితీపై చేల వద్ద బోరు బావుల తవ్వకం, విద్యుత్ కనెక్షన్లు రూ. 6 కోట్లు మంజూరు 1,591 దరఖాస్తులు 119 మందికి యూనిట్లు మంజూరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చే�
అన్ని పీహెచ్సీల్లో మందులు అందుబాటులో ఉంచాం ‘నమస్తే తెలంగాణ’ఇంటర్వ్యూలో డీఎంహెచ్వో ప్రభాకర్రెడి ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కుమ్రం భీం ఆసిఫాబాద్ వైద్యాధికారి ప్రభాకర్రెడ్డి సీజనల్ వ
వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం కొనసాగుతున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు అర్ధరాత్రి వరకు దొరకని ఆచూకీ ఉట్నూర్, నిర్మల్ పట్టణాల్లో విషాదం ఉట్నూ
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు పోషకాహార కిట్లు పంపిణీ చేసిన ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ముథోల్, ఆగస్టు 3 : అంగన్వాడీ చిన్నారులకు పోషకాహారం అందించాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బు�
నేతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారు మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. రైతులకు మాదిరిగానే చేనేత, మరమగ్గాల కార్మిక కుటుంబాలకూ బీమా అందించనున్నది.
విద్యార్థులు కమ్యూని కేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని ఇన్చార్జి వీసీ వెంకటరమణ అన్నారు. బాసర ట్రిపుల్ఐటీలో ప్లేస్మెంట్ విభాగం ఆధ్వర్యంలో 2022-23 విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార�
మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రం వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని మున్యాల, రేవోజిపేట, గొడిసేర్యాల, రాంపూర్ తదితర గ్రామాల్లో వేడుకలను నిర్వహించి పీరీలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, ప్�
తెలంగాణ సర్కారు వైద్యానికి పెద్దపీట వేస్తున్నది. గ్రామస్థాయిలోని సబ్ సెంటర్ మొదలుకొని జిల్లా దవాఖాన వరకు పరికరాలు అందుబాటులో ఉంచుతూ.. మెరుగైన వైద్యం అందిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాకాలం వచ్చిం
లక్ష్మణచాంద, జూలై 31 : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పొట్టపెల్లి(కే) గ్రామంలో కార్డెన్సెర్చ్ నిర్వహించి సరైన పత్ర