ఎద్దులను అందంగా ముస్తాబు చేసిన రైతులు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు ఎద్దులకు పిండివంటకాలు పెట్టి పూజలు బోథ్, ఆగస్టు 26 : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బసవన�
ప్రిలిమినరీకి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నిర్మల్లో 10,014, ఆదిలాబాద్లో 16,477 మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఎస్పీ ప్రవీణ్ కుమార్ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 28న న జరుగనున్న కానిస�
రాష్ట్రంలో బీజేపీ కుల, మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగోడుతున్నదని శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం �
పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మల్ జిల్లా ఏర్పాటుతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కో
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించడంతో అడ్మిషన్లు భారీగా పెరిగా
పల్లె ప్రగతిలో ఒక ట్రాక్టర్ ముక్రా(కే) గ్రామ రూపురేఖలను మార్చేసి, చెత్త ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ఎంతో గర్వకారణమని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ పాటిల్ అన్నారు.
వజ్రోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహణ దేశభక్తిని పెంపొందించేలా, ఆకర్షణీయంగా రంగవల్లులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, యువతులు విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన నాయకులు స్వతంత్ర భారత వజ్రోత్సవా�