కార్పొరేట్ స్థాయిలో వసతులు ఎమ్మెల్యే జోగు రామన్న తాటిగూడ ప్రభుత్వ పాఠశాలలో‘ఈ క్లాస్’ ప్రారంభం ఆదిలాబాద్ రూరల్, జూలై 29 : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్ప�
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ముత్నూర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల భవనం ప్రారంభం ఇంద్రవెల్లి, జూలై 29 : మండలంలోని ముత్నూర్ గ్రామ సమీపంలో రూ.6కోట్ల వ్యయంతో నిర్మించిన ట్రైబల్ వె�
ఇంద్రవెల్లిలో రూ. 4 లక్షలతో పరిశ్రమ ఏర్పాటు చేసిన బామ్నే రవికాంత్ ఇంద్రవెల్లి, జూలై 29 : ఆ రైతు సొంతంగా దాల్మిల్ ఏర్పాటు చేసి సక్సెస్ సాధించాడు. ప్రతి నెలా రూ. 30 వేల వరకు ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న
కడెం, జూలై 29 : అధిక వరదల కారణంగా కడెం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు పాక్షికంగా దెబ్బతిని ఆపరేటింగ్ సమస్య తలెత్తింది. జలాశయం ఖాళీ అవుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు అధికారులు గేట్లకు
బోథ్, జూలై 29 : ఇంటి చుట్టూ పక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని మలేరియా విభాగం ఇచ్చోడ సబ్ యూనిట్ అధికారి రవీందర్ అన్నారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని సాయినగర్లో ఇంటింటికీ త�
నార్నూర్, జూలై 28: మండలంలో సంపూర్ణ పారిశుధ్యాన్ని పాటించాలని ఎంపీడీవో కావల రమేశ్ పంచాయతీ సిబ్బందికి సూచించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమావేశం నిర�
ప్రయాణం చేయాలంటే భయమేస్తంది.. జాతీయ రహదారి ముందే మంచిగా లేదు. అండర్పాస్లు, టర్నింగ్లు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వానలతో రోడ్డ బాగా పాడయింది. ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో �
గోడలపై మహనీయుల చిత్రాలు ప్రైవేట్కు దీటుగా విద్యా బోధన ఏటేటా పెరుగుతున్న విద్యార్ధుల సంఖ్య ఇచ్చోడ, జూలై 28 : ఆ పాఠశాల ఆవరణలో పచ్చని చెట్లు, తరగతి గదులకు మహనీయులు, జాతీయ నాయకుల చిత్ర పటాలు.. రంగు రంగుల బొమ్మలు
పల్లె ప్రజల వలసలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు పంపేందుకు రంగంలోకి దిగిన బృందాలు వాస్తవాలను చూసి ఆశ్చర్యపోవాల�
రాష్ట్ర వ్యాప్తంగా కులవృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా గొల్లకుర్మలకు ఆర్థిక పరిపుష్ఠిని కల్పించేందుకు సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
బాలల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు దేవయ్య పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలాన్ని బుధవారం తహసీల్దార్ గజానన్, అధికారులతో కలిసి సందర్శి�