జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి పలు గ్రామాల్లో ట్రాక్టర్పై పర్యటన సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని సూచన పెంచికల్పేట ప్రభుత్వ పాఠశాల తనిఖీ గైర్హాజరైన ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసుల
ఆదిలాబాద్ డీఈవో టామ్నె ప్రణీత డైట్ కళాశాలలో శిక్షణ తరగతులు ప్రారంభం ఆదిలాబాద్ రూరల్, జూలై 26: విద్యార్థుల్లో తెలుగు, గణిత సామర్థ్యాలను పెంచాలనే ఉద్దేశంతో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఇస్తున్న తొలిమెట్టు శి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ నివాళులర్పించిన ప్రముఖులు ఆదిలాబాద్ రూరల్, జూలై 26: దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల సేవలు మరువలేనివని ఆదిల�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పారిశుధ్య పనులు పరిశీలన ఆదిలాబాద్ రూరల్, జూలై 26 : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేం�
మంత్రి అల్లోలకు వినతిపత్రం సమర్పించిన ట్రాన్స్ జెండర్లు నిర్మల్ అర్బన్, జూలై 26 : నిర్మల్ పట్టణంలో నివసిస్తున్న తమకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ
నిలిచిన రాకపోకలు నీట మునిగిన పంటలు బోథ్, జూలై 26: ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద రావడంతో ప్రజలు ఇ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కుండపోత వర్షం నిర్మల్ జిల్లా బాసరలో అత్యధికంగా 91 మిల్లీమీటర్లు జలాశయాలలోకి భారీగా చేరుతున్న వరద గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్న అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్న
పన్నుల భారంతో కిరాణావ్యాపారం కుదేలు నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం దుకాణాదారు, వినియోగదారులు అతలాకుతలం అడ్డగోలు ట్యాక్స్లతో వినియోగదారులపై ఆర్థిక భారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెల్లుబుకుతున్�
దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమం ఇప్పటికే 10,262 బాల్స్ వినియోగం భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తం సత్ఫలితాలు వస్తున్నాయంటున్న అధికారులు జిల్లాలోని 396 పంచాయతీల్లో తయారీ నిర్మల్,జూలై 26(నమస్తే తె�
కేసీఆర్, కేటీఆర్లను విమర్శిస్తే ఊరుకోం.. పసుపు బోర్డు పేరిట వంచించారు దమ్ముంటే జాతీయ విపత్తు నిధులు తీసుకురండి.. యాత్రలతో ప్రజలను మోసం చేస్తున్నారు.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్, జూలై 26(న
కొత్త నిబంధనలతో కూలీలకు ఉపాధి కరువు వచ్చేనెల ఒకటి నుంచి కార్యాచరణ అమలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12.66 లక్షల మంది కూలీలపై ప్రభావం ఈజీఎస్ పథకాన్ని నీరుగార్చేందుకు మోదీ సర్కారు కుట్ర ఆదిలాబాద్ ప్రతినిధి/ని�
వీలైనంత త్వరగా కరెంట్ అందిస్తాం.. రైతులు ఆందోళన చెందవద్దు.. ఎన్పీడీసీఎల్ సీజీఎం గుట్ట దస్తురాబాద్, జూలై 25 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు నీట మునిగాయని, వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్ట