రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు పుర స్కరించుకొని భైంసాలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి రోగుల కు పండ్లను పంపిణీ చేశారు.
ఉప్పొంగుతున్న వాగులు.. మత్తడి దుంకుతున్న చెరువులు.. లోతట్టు ప్రాంతాలు జలమయం నీట మునిగిన పంటలు స్తంభించిన రాకపోకలు మంత్రి అల్లోలకు సీఎం కేసీఆర్ ఫోన్ అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశం ఆదిలాబాద్, జూలై 23
రాష్ట్రస్థాయిలో నంబర్ వన్గా నిలిచిన నిర్మల్ జిల్లా దవాఖాన, తాండూర్ పీహెచ్సీ కాయకల్ప’తో రూ. 30 లక్షల రివార్డు ఎన్క్వాష్, లక్ష్య అవార్డులతో అదనపు ప్రయోజనం జాతీయ స్థాయిలో కితాబు నిర్మల్, జూలై 23 (నమస్త
నార్నూర్,జూలై 23: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డివిజన్ పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ పంచాయతీ సిబ్బందికి సూచించారు. శనివారం మండలంలోని నాగల్కొండ, బలాన్పూర్త
నేరడిగొండ, జూలై 23 : గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యురాలు లావణ్య సూచించారు. శనివారం మ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వరద నష్టంపై అధికారులతో సమీక్ష మళ్లీ అప్రమత్తంగా ఉండాలని సూచన ఇంద్రవెల్లి, జూలై 23 : వరద నష్టాన్ని ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సమర్పించాలని దేవా
ఇందుకోసమే క్షేత్రస్థాయిలో కేంద్ర బృందాల తనిఖీ బెల్లంపలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నెన్నెల,జూలై 23 : తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్ని లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం కక్ష పూ రిత పనులు చేపడుతున్నదని క్షేత్ర�
జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తిర్యాణి మండలంలో పర్యటన పాఠశాలలు, పీహెచ్సీ, ఎంపీడీవో కార్యాలయం తనిఖీ తిర్యాణి,జూలై 23 : విధులను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని అదనపు కలెక్టర్ చాహత్ బాజ్�
పేదలపై కేంద్ర సర్కారు మోయలేని భారం జీఎస్టీతో చుక్కల నంటుతున్న ధరలు డబుల్ రేట్లతో ఏం కొనలేక సతమతం మరోవైపు ఆర్థిక భారంతో వ్యాపారాలపైనా ప్రభావం ఏ క్షణంలో ఉద్యోగం ఊడుతుందోనని టెన్షన్ కుమ్రం భీం ఆసిఫాబాద�
వర్షాలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లకు నిధులు విడుదల చేయాలి పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తి వేయాలి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్, జూలై 22: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో పంటలు, రోడ్లు పూర
ముథోల్, జూలై, 22 కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిత్యావసర సరుకులపై పెంచిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ముథోల్లోని నయాబాది చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. జిల్లా అధ్యక్షు�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కేంద్ర బృందంతో కలిసి ధ్వంసమైన రోడ్లు,వంతెనలు, పంటల పరిశీలన నిర్మల్ జిల్లాలోనూ .. ఉట్నూర్, జూలై 22 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రవాణ వ్యవస్థతో పాటు పంటలకు అపార నష్టం వ�