ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు పోషకాహార కిట్లు పంపిణీ చేసిన ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ముథోల్, ఆగస్టు 3 : అంగన్వాడీ చిన్నారులకు పోషకాహారం అందించాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బు�
నేతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారు మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. రైతులకు మాదిరిగానే చేనేత, మరమగ్గాల కార్మిక కుటుంబాలకూ బీమా అందించనున్నది.
విద్యార్థులు కమ్యూని కేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని ఇన్చార్జి వీసీ వెంకటరమణ అన్నారు. బాసర ట్రిపుల్ఐటీలో ప్లేస్మెంట్ విభాగం ఆధ్వర్యంలో 2022-23 విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార�
మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రం వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని మున్యాల, రేవోజిపేట, గొడిసేర్యాల, రాంపూర్ తదితర గ్రామాల్లో వేడుకలను నిర్వహించి పీరీలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, ప్�
తెలంగాణ సర్కారు వైద్యానికి పెద్దపీట వేస్తున్నది. గ్రామస్థాయిలోని సబ్ సెంటర్ మొదలుకొని జిల్లా దవాఖాన వరకు పరికరాలు అందుబాటులో ఉంచుతూ.. మెరుగైన వైద్యం అందిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాకాలం వచ్చిం
లక్ష్మణచాంద, జూలై 31 : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పొట్టపెల్లి(కే) గ్రామంలో కార్డెన్సెర్చ్ నిర్వహించి సరైన పత్ర
విద్యార్థుల సంక్షేమం కోసం అన్ని వసతులు ఇప్పటికే పలు అంశాలపై నిపుణులతో కమిటీలు వేశాం నివేదికలు రాగానే ప్రభుత్వం దృష్టికి.. పలు విభాగాల హెచ్వోడీల మార్పు యూనిఫాం, మెస్లకు టెండర్ల ఆహ్వానం ట్రిపుల్ ఐటీ ఇన
సాత్నాల, మత్తడి, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్టుల్లో గరిష్ఠ నీటిమట్టం రెండు పంటలకు పుష్కలంగా నీరు నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 57 వేల ఎకరాల ఆయకట్టు ఆదిలాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయ రంగానికి ప
పూలాజీబాబా స్ఫూర్తితో ఆదర్శంగా నిలుస్తున్న కొలాంగూడ ఏ శుభకార్యం జరిగినా శాకాహర భోజనమే భక్తిపారవశ్యంలో గ్రామస్తులు పెంబి, జూలై 31 : ప్రస్తుత కాలంలో మద్యం, మాంసం దొరకని ఊరు లేదు. వీటి కోసం ఎంతదూరమైనా వెళ్లి �