ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి జనసంద్రమైంది. రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే మొహర్రం వేడుకలు వైభవంగా సాగాయి. హస్సేన్-హుస్సేన్ ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిం చారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు మంగళవారం వైభవంగా కొనసాగాయి. ఆదివాసీ గిరిజన గ్రామాలు, పల్లెలు, గూడేలలో ఘనంగా జరుపుకున్నారు. మొదటగా జెండా ఆవిష్కరించి..
కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలపైనా కక్ష్య పూరిత ధోరణి అవలంబిస్తున్నది. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి.
వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు రోగాలు ప్రబలకుండా వైద్యశాఖ అప్రమత్తం ఇంటింటా ‘ఫీవర్ సర్వే’తో నిర్ధారణ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఇప్పటికే 665 గ్రామాల్లో నిర్వహణ 27,336 మందికి వైద�
నేడే ఎస్సై రాత పరీక్ష ప్రిలిమినరీ’కి ఏర్పాట్లు పూర్తి ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఎగ్జామ్ నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు.. బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి కొవిడ్ నిబంధనలు పాటించాలి.. మంచిర్యాల(నమస�
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఎదులాపురం, ఆగస్టు 6 : సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణ కుమార్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్రెడ్డి స్వీకరిం