నందికొండ/మెండోరా, సెప్టెంబర్ 4: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు ఆదివారం శ్రీశైలం నుంచి 1,75,723 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగగా.. ప్రాజెక్టు నుంచి 1,75,723 క్యూసెక్కుల నీరు బయటకు విడుదలవుతున్నది. అధికారులు 16 క్రస్ట్
వేగంగా చేస్తున్న పనులు తొలగనున్న సమస్యలు నేరడిగొండ, సెప్టెంబర్ 4 : ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పాఠశాలల్లో చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. మండలంలో ఎంపిక చేసిన 14 పాఠశాలల్లో ఒక్కో ప�
ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ బత్తుల విశ్వంభర్ సూచించారు. మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్వోల పని తీరును, ఆధార్ అనుసంధాన ప్రక్రియ
ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి ఉట్నూర్, సెప్టెంబర్ 1 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ఉట్నూర్లోని కుమ్రం భీం ప్రాంగ�
ఇంటింటా ప్రత్యేక బృందాల తనిఖీ 4వ తేదీ వరకు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలపై సర్వే సిరికొండ, సెప్టెంబర్ 1 : ప్రతి గ్రామంలో శుభ్రంగా స్వచ్ఛమైన వాతావరణం ఉండేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ మిషన్ �
దేశమంతా వినాయక చవితిని బుధవారం జరుపుకొంటుంటే.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం తేజాపూర్ వాసులు మాత్రం మంగళవారమే నిర్వహించారు. వారికి బుధవారం కలిసిరాదు. అందుకే ఘాతవారంగా భావిస్తారు. ఆ రోజు గ్రామం లో ఎ�
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో పెనుముప్పు రేగడి మన్ను ప్రతిమలే మేలంటున్న నిపుణులు అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు మార్కెట్లలో సందడి మంచిర్యాల(నమస్తే తెలంగాణ) /నిర్మల్ అ
నిర్మల్ జిల్లాలో తొలి విడుతలో 18 చోట్ల ఏర్పాటు పదెకరాల్లో నందనవనంలా పార్కులు ఇప్పటికే 13 వనాల్లో 2.60 లక్షల మొక్కలు నాటివేత ఈ ఏడాది రెండో విడుతకు సన్నద్ధం మండలానికి 4 చొప్పున 72 పార్కులు నిర్మల్, ఆగస్టు 30 (నమస్�
అపరిచిత వ్యక్తుల సమాచారం ఇస్తే బహుమతులు ఇస్తాం.. సర్కారీ సంక్షేమ పథకాలను వినియోగించుకొని వృద్ధిలోకి రావాలి.. నిర్మల్ జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కడెం, ఆ�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కొత్త పింఛన్ కార్డులు,సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ముథోల్, ఆగస్టు 30 : టీఆర్స్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ వినియోగించుకోవాలని ముథోల్ ఎమ్మెల�
భైంసా/భైంసా టౌన్, ఆగస్టు 30 : సీజనల్ వ్యాధుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాననుమంగళవారం సందర్శించారు. వార్డులన్నింటి�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,ఆగస్టు 30: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్ వైద్యశాలలో ప్రత్యేక చర్యలు తీసుకుటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్�
కౌఠ (బీ)లో ముగిసిన అఖండ జ్యోతి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు బోథ్, ఆగస్టు 30: మండలంలోని కౌఠ (బీ) గ్రామం శబరిమాత నామస్మరణతో మార్మోగిం ది. 30 రోజుల పాటు నిర్వహించిన అఖండ జ్యోతి మాసోత్సవం మంగళవారం ముగిసింది. వివిధ �