కలెక్టర్ సిక్తా పట్నాయక్ మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 20: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి కృషి చేసిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో రోగులు, వృద్ధులు, అనాథలు, ఖైదీలకు పండ్లు పంపిణీ పలుచోట్ల జిల్లా స్థాయి ఫ్రీడం క్రీడా పోటీలు ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు మల్టీపర్పస్ గ్రౌండ్లో 75 కిలోల కేక్కటింగ్
వేషధారణలతో విద్యార్థుల సందడి ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు నేరడిగొండ, ఆగస్టు 19 : వడూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణుడు, గోపిక వేషధార
నార్నూర్,ఆగస్టు19: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఆసరా పింఛన్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఆదిలా బా ద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గాదిగూడ మండల కేంద్రంలోని రైతువేదిక భవన�
రక్తదానం చేసిన ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి భారీ సంఖ్యలో పాల్గొన్న అధికారులు, యువకులు రోగులకు పండ్లు పంపిణీ చేసిన నాయకులు ఖైరదట్వాలో పోలీసుల మెగా వైద్యశిబిరం దాతలకు ప్రశంసా పత్రాల అందజేత ఉమ్మడి జిల్లావ్యా
12 ఏండ్లు వచ్చేవరకు సదావకాశం ఉమ్మడి జిల్లాలో 200 మందికి ప్రయోజనం దరఖాస్తు చేసుకున్న వెంటనే పాసుల జారీ హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పంద్రాగస్టు రోజున పుట్టిన పిల్లలకు ఉచిత ప్రయాణం ప్రజలకు సురక్షి�
వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎదులాపురం, ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న నిర్వహించే వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్�
అభివృద్ధి, సంక్షేమానికి సర్కారు పెద్దపీట ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందిస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. బుధవ�
ఎనిమిది పాఠశాలలను కళాశాలలుగా మారుస్తూ ఉత్తర్వులు చదువుతోపాటు ఉపాధి కోర్సులకు అవకాశం బాలిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సర్కారు హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు నిర్మల్ అర్బన్
భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతంగా వెళ్లడంతో వా గుకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయి, నిర్మల్-మంచిర్యాలకు రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆర్అండ్బీ అధికారులు తాత్కలిక మరమ్మ�
అంబరాన్ని తాకిన వజ్రోత్సవం పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు జాతీయ జెండాలు చేతబూని భారీ ర్యాలీలు నాట్లు వేసి జాతీయతను చాటుకున్న మహిళలు శాంతి కపోతాలు, త్రివర్ణ బెలూన్లు ఎగురవేతఊరూవాడా మ�
ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన పాల్గొన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, యువకులు నిర్మల్ అర్బన్, ఆగస్టు 16 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహ�
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 16: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే ప్రజలు టీఆర్ఎస్వైపు మొగ్గు చూపుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కైలాస్నగర్క�
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నూతన పింఛన్ లబ్ధిదారులకు కార్డుల పంపిణీ కాసిపేట, ఆగస్టు 15 : సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వెన్నంటి ఉంటున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అ�
ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు గనులు, ఓసీపీలపై ఎగిరిన మువ్వన్నెల జెండా ఏరియా కార్యక్రమాల్లో పాల్గొన్న జీఎంలు, ఇతర అధికారులు, కార్మికులు, కార్మిక కుటుంబాల సభ్యులు స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల వేళా.. నల్�