అభివృద్ధి, సంక్షేమానికి సర్కారు పెద్దపీట ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందిస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. బుధవ�
ఎనిమిది పాఠశాలలను కళాశాలలుగా మారుస్తూ ఉత్తర్వులు చదువుతోపాటు ఉపాధి కోర్సులకు అవకాశం బాలిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సర్కారు హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు నిర్మల్ అర్బన్
భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతంగా వెళ్లడంతో వా గుకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయి, నిర్మల్-మంచిర్యాలకు రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆర్అండ్బీ అధికారులు తాత్కలిక మరమ్మ�
అంబరాన్ని తాకిన వజ్రోత్సవం పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు జాతీయ జెండాలు చేతబూని భారీ ర్యాలీలు నాట్లు వేసి జాతీయతను చాటుకున్న మహిళలు శాంతి కపోతాలు, త్రివర్ణ బెలూన్లు ఎగురవేతఊరూవాడా మ�
ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన పాల్గొన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, యువకులు నిర్మల్ అర్బన్, ఆగస్టు 16 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహ�
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 16: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే ప్రజలు టీఆర్ఎస్వైపు మొగ్గు చూపుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కైలాస్నగర్క�
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నూతన పింఛన్ లబ్ధిదారులకు కార్డుల పంపిణీ కాసిపేట, ఆగస్టు 15 : సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వెన్నంటి ఉంటున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అ�
ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు గనులు, ఓసీపీలపై ఎగిరిన మువ్వన్నెల జెండా ఏరియా కార్యక్రమాల్లో పాల్గొన్న జీఎంలు, ఇతర అధికారులు, కార్మికులు, కార్మిక కుటుంబాల సభ్యులు స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల వేళా.. నల్�
జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోతవ్స వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఊరురా ర్యాలీలు జిల్లావ్యాప్తంగా సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. ప్�
హాజీపూర్, ఆగస్టు 15 : స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. పంద్రాగస్టు వేడుకలను జిల్లాలో ఘనం గా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, �
మంచిర్యాలలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ అందజేత మంచిర్యాల అర్బన్/గర్మిళ్ల, ఆగస్టు 15 : జిల్లాకేంద్రంలో జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో సోమవ
జాతీయ జెండాలు ఎగురవేసిన మంత్రి, విప్ పేదల సంక్షేమానికి పెద్దపీట : నిర్మల్లో మంత్రి అల్లోల జిల్లాలో 15,474 మందికి కొత్త పింఛన్లు : ఆదిలాబాద్లో విప్ గోవర్ధన్ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన ఎమ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జైనథ్, ఆగస్టు 15: లోకకళ్యాణార్థం గంగమ్మ తల్లికి పాలాభిషేకం చేశామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలం డొల్లరా గ్రామ సమీపంలో కిషన్ మహారాజ్ ఆధ్వర్యం�
మంత్రి క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్మల్ అర్బన్, ఆగస్టు 15 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే నిర్మల్ జిల్లా అభివృద్ధి పథంలో ముందు ఉం
రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంచిర్యాలలో బస్తీ దవాఖాన ప్రారంభం మంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 15 : ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రైతు బంధుసమిత�