ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రకటించిన సంస్థబొగ్గు, విద్యుత్ ఉత్పత్తిలో అధిక వృద్ధికరోనా సమయంలోనూ ఆగని ఉత్పత్తిలాభాల్లో దూసుకుపోతున్న ఎస్టీపీపీకార్మికులు, అధికారులకు సీఎండీ అభినందనలు శ్రీరాంపూర్, ఆగస
జైనథ్, ఆగస్టు 4 : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జైనథ్ మం
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర 12 వర్టికల్ అంశాల్లో పోలీసులకు బాధ్యతలు ఎదులాపురం, ఆగస్టు 3 : బాధ్యతలు మరింత ఉత్తమంగా నిర్వహించడానికి 12 వర్టికల్ అంశాలు తోడ్పాడుతాయని, ఈ విధానంలో ఇన్చార్జి అధి�
ఇచ్చోడ, ఆగస్టు 3 :సోయాబీన్ సాగులో సస్య రక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు సాధించే అవకాశాలున్నాయని జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ అన్నారు. మండలంలోని నవేగావ్ గ్రామంల
బేల, ఆగస్టు 3 : ఎస్సీ మహర్ కులస్తులకు తహసీల్దార్లు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని మహర్ బెటాలియన్ జిల్లా సభ్యుడు మస్కేతేజ్రావు కోరారు. మండల కేంద్రంలో తహసీల్దార్ బడాల రాంరెడ్డికి మంగళవారం విన తి పత
దళితుల అభ్యున్నతికి ఆయన కృషి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్లో సంతాపసభకు హాజరు తాంసి, ఆగస్టు 3: నాందేవ్ కాంబ్లే మరణం ఉమ్మడి జిల్లాకు తీరని లోటని, దళితుల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని రాష్ట్ర అటవ�
బాసర, ఆగస్టు 3: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అ మ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను మంగళవారం ఆలయ చైర్మన్ శరత్పాఠక్, ఈవో వినోద్రెడ్డి ఆధ్వర్యలో సిబ్బంది లెక్కించా రు. 120 రోజులుగా భక్తులు అమ్మవారికి సమ�
చెన్నూర్ రూరల్, ఆగస్టు 2 : చెన్నూర్ పట్టణంలో బంగారం బిస్కెట్ల తయారీపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని జైపూర్ ఏసీపీ నరేందర్ అన్నారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
57 ఏండ్లు నిండిన వారు అర్హులు ఉమ్మడి జిల్లాలో 59,615 మందికి అవకాశం సీఎం కేసీఆర్ ప్రకటనతో లబ్ధిదారుల్లో సంతోషం కొత్త పింఛన్లతో 3,94,264కు చేరనున్న పింఛన్దారుల సంఖ్య ఆదిలాబాద్, ఆగస్టు 2 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి
తాంసి, ఆగస్టు 2 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయాచిక్కుడు పంట ప్రసుతం 35-50రోజుల (శాఖీయ-పూత ప్రారంభ) దశలో ఉందని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థా నం ప్రధాన శాస్త్రవేత్త(ఆగ్రోనమీ), ఇన్చార్జి డాక్టర్ శ్రీధర్ చ�
బోనకల్లు, ఆగస్టు1: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో పెరిగిన ముళ్లకంపను సర్పంచ్ భుక్యా సైదానాయక్ ప్రొక్లెయిన్ ద్వారా ఆదివారం తొలగించారు. కార్యక్రమంలో నాయకులు కోయినేని ప్రదీప్, కొమ్మినేని సత్యనా
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 1: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పంచాయతీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అధ్యక్షురాలు సెవ్వలక్ష్మి అన్నారు. ఆదిలాబాద్లోని ఎంపీడీవో క�
ఉమ్మడి జిల్లాలో 6.82 లక్షల మందికి టీకా అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యుల సూచన మంచిర్యాల జిల్లాలో పెరుగుతున్న కేసులు ఆదిలాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్
రుణం తీసుకోకున్నా బీమా కొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన పథకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6.15 లక్షల మందికి లబ్ధి సారంగాపూర్, ఆగస్టు 1 : ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్వాక్రా సంఘా�
అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం.. రెండు సార్లు ‘ఏకగ్రీవ’ పంచాయతీగా గుర్తింపు ప్రతి ఇంటా మరుగుదొడ్డి, ఇంకుడుగుంత ఇంటింటికీ నల్లా కనెక్షన్ వాడవాడనా సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిత్యం చెత్త సేకరి�