రూ. 8 కోట్లతో కొనసాగుతున్న అభివృద్ధి పనులుపనుల పురోగతిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షనిర్మల్ అర్బన్, ఆగస్టు 9 : బాసరను ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన
నిర్మల్ టౌన్, ఆగస్టు 9 : క్విట్ ఇండియా పేరుతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడు దామని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదు ట వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకుల
వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డ దుండగులుసీసీ పుటేజీల ఆధారంగా గుర్తింపుమెదక్ జిల్లా తుఫ్రాన్ టోల్గేట్ వద్ద పట్టివేతపోలీసుల అదుపులో కిడ్నాపర్లుఐదుగురు నిందుతులపై కేసురియల్ ఎస్టేట్లో విభేదాలే కారణం న
విద్యానగర్(కరీంనగర్), ఆగస్టు 8 : వైద్యులు విలువలతో కూడిన వైద్యం అందించాలని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్, ఐఎంఏ జాతీయ ఎలెక్ట్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రవీందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో చాలా మంది అన�
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అభివృద్ధికి కృషిఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 8 : జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అభివృద్ధికి ఎన్ని నిధులైనా కే�
బోథ్, ఆగస్టు 8: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పార్డీ (బీ) రాయిసెంటర్ సార్మేడి తొడసం బండు పిలుపునిచ్చారు. ఆదివారం సొనాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సొనాలలోని కుమ్రం భీం విగ్ర
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని 937 చెరువుల్లో పెంపకం6.31 కోట్ల పంపిణీ.. ఈ నెల 20న ప్రారంభంఆదిలాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన కులవృత్తులు.. స్వరాష్ట్రంలో పునర్వ�
క్షయవ్యాధి నివారణపై అప్రమత్తం చేయాలిఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఎదులాపురం, ఆగస్టు 7: క్షయ వ్యాధి నివారణకు ప్రణాళికలతో వివిధ శాఖల సమన్వయంతో గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ కల�
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 6: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లాలో ఘన నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయ ఆవరణలో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ సార్ చిత్రపటానికి పూలమాలవేసి ని�
నేడు సామల సదాశివ మాస్టారు 10వ వర్ధంతి11న కాగజ్నగర్లో విగ్రహావిష్కరణఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 6 : సామల సదాశివ మాస్టారు.. ఈ పేరు వింటే నే సాహితీ అభిమానులు, వర్తమాన కవులు, రచయితల మదిలో తెలియ ని గురుభక్తి వెల్లివ�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఎదులాపురం, ఆగస్టు 5: నాందేవ్ కాంబ్లే ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే జోగు రా మ న్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నాందేవ్ కాంబ్లే స తాప సభ గు�