ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 1: సాహిత్యరంగాని కి అన్నాభావు సాటే చేసిన సేవలు మరువలేనివని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. పట్టణంలోని అన్నాభావుసాటే కూడలిలోని ఆయన విగ్ర హానికి ఆదివారం ఎమ్మెల్యే జోగు �
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 1: పేదలకు ఆపద లో అండగా నిలిచేందుకే సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జో గు రామన్న అన్నారు. పట్టణంలోని కైలాస్నగర్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ
ఆదిలాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో 5.72 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, సోయాబీన్ తదితర పంటలు సాగవుతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచే వర్షాలు బాగా పడుతుండడంతోపాటు వ�
జిల్లా కేంద్రంలో త్వరలోనే బంజారా భవన్ నిర్మిస్తాం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆలిండియా బంజారా సేవా సమితి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అమర్సింగ్ తిలావత్కు ఘన సన్మానం ఎదులాపురం, జూలై 31: స్వరాష్ట్
ఖానాపూర్ టౌన్, జూలై 31: ఖానాపూర్ పట్టణం లో జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడిషియల్ మెజిస్ట్రే ట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి ఆదిలాబాద్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జీ శ్రీదేవి
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆరెపల్లి, నేరడిగొండ, కోకస్ మన్నూర్ గ్రామాల్లో పర్యటన నేరడిగొండ, జూలై 31 : ప్రకృతి వనాలతో పల్లెల కు కొత్త శోభ వస్తున్నదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలో�
సాధారణం కంటే ఎక్కువ నమోదునిండుగా సాగునీటి వనరులురెండు పంటలకూ పుష్కలంగా నీరుఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సీజన్ ప్రారంభం నుంచి వర్షాలుఆదిలాబాద్, జులై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్, నిర్మల�
మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దులో గాలింపు ప్రాణహిత తీర ప్రాంతాల్లో తనిఖీలు అర్జునగుట్ట వంతెన వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా కోటపల్లి, జూన్ 23 : మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు కొనసాగ�
జైనథ్, జూలై 29 : ప్రస్తుతం పత్తిపంటలో గులాబీరంగు పురుగు నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏఈవో తౌషిప్ సూచించారు. పత్తిపంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండలంలోని కౌఠ రైతువేదికలో గురువారం అవగాహ
ఇంద్రవెల్లి, జూలై29 : మహిళా సమాఖ్యలోని అన్ని గ్రూపులకు తప్పకుండా బ్యాంక్ లింకేజీ చేయాలని డీపీఎం దరావత్ నరేందర్ అన్నారు. మండలంలోని ఐకేపీ కార్యాలయంలో ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులతోపాటు సీసీలు, వోవోఏలకు ఐక�