డంప్యార్డు, వైకుంఠధామం,సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఏపుగా పెరిగిన మొక్కలతో ఆహ్లాదం గతేడాది ఉత్తమ పంచాయతీగా పురస్కారం నార్నూర్, జూలై 28 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం �
పెంబి/దస్తురాబాద్/ కడెం, జూలై 28: హైదరాబాద్లోని దూలపల్లి అకాడమీ నుంచి వచ్చిన 27 మంది ట్రైనీ ఎఫ్ఎస్వోలు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా నిర్మల్ జిల్లాలోని పెంబి, దస్తురాబాద్, కడెం మండలాల్లో బుధవారం పర్య�
వరదబాధితులతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో పర్యటన నిర్మల్లో రోడ్ స్వీపింగ్ మిషన్ ప్రారంభం దిలావర్పూర్.జూలై27: వరదలతో నష్టపోయిన రైతులు అ ధైర్య పడవద్దని, అండగా ఉ�
పూర్తిస్థాయిలో నివేదికలు తయారు చేయాలి.. వరదల్లో అధికారుల సేవలు ప్రశంసనీయం.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్ జిల్లా అధికారులతో సమావేశం ఆదిలాబాద్, జులై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవల కురిసి�
వరద నష్టంపై పక్కాగా సర్వే నిర్వహించండి నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి మండల సర్వసభ్య సమావేశం సోన్, జూలై 27 : జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం స�
ధ్రువీకరణ పత్రం లేకున్నా ఆన్లైన్లో నమోదైతే చాలు.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న లబ్ధిదారులకు పత్రాల పంపిణీ ఎదులాపురం, జూలై 27: ధ్రువీకరణ పత్రం లేకున్నా, కొత్త రేషన్ కార్డు మంజూరైన వారు వచ్చే నెల నుంచ�
జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ నార్నూర్, జూలై27: పల్లెప్రగతిలో భాగంగా మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి పీ శ్రీనివాస్ పంచాయతీరాజ్శాఖ అధికారులకు సూచించారు. మండలంలోని తాడి�
ఆదిలాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొత్త రేషన్ కార్డు ధ్రువీకరణ పత్రాల పంపిణీ ప్రక్రియ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పంపిణీ కేంద్రాల వద్దకు లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడి ఆద�
ఈజీఎస్ లబ్ధిదారులకు నిర్వహణ ఖర్చుఒక్క మొక్కకి రూ.46 చెల్లింపుదృష్టి సారిస్తే రైతులకు ఆదాయందస్తురాబాద్, జూలై 25 : హరితహారంలో భాగంగా టేకు మొక్కలను రాష్ట్ర సర్కారు పంపిణీ చేస్తున్నది. ఇప్పటివరకు ఆరు విడుతల
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, జూలై 25: తెలంగాణ సంస్కృతి లో బోనాలకు ప్రాధాన్యముందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని తాటిగూడ, ఆదర్శ్న గర్లో ఆదివారం నిర్వహించిన �
మొక్కలు నాటిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ.కేక్ కటింగ్, అన్నదానం, పండ్లు పంపిణీ చేసిన నాయకులుఆదిలాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జన హృదయ నేత, తెలంగాణ ఐకాన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,
రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన విద్యయేటా అత్యుత్తమ ఫలితాలు.. పెరుగుతున్న అడ్మిషన్లుతమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రుల ఆసక్తిఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9931 మంది చేరికఈ నెలాఖరు వరకూ గడువు n అడ్మ�