సెగ్రిగేషన్ షెడ్లలో తయారీపంచాయతీ కార్యదర్శుల ప్రత్యేక చొరవనార్నూర్ మండలంలో ముమ్మరంగా వర్మి కంపోస్టు తయారీనార్నూర్, జూలై 18: మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో గల సెగ్రిగేషన్ షెడ్లలో వర్మి కంపోస్ట్ ఎరువ
ప్రాణాలతో బయటపడ్డ మరొకరుఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో కొట్టుకుపోయిన హరీశ్వెతికినా దొరకని ఆచూకీపరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులుబోథ్, జూలై 18: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర జలపాతంలో పడి �
మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యఆదిలాబాద్లోని రిమ్స్, జిల్లా జైలు సందర్శనప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ఆరాఎదులాపురం,జూలై17 : మానవ హక్కులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 4348 మంది విద్యార్థుల హాజరుకొవిడ్ నిబంధనల మధ్య నిర్వహణఆదిలాబాద్ రూరల్, జూలై 17: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఇంద
ప్రాథమిక దశలోనే గుర్తించే చర్యలుఇంటింటికీ వెళ్తున్న వైద్య సిబ్బందిపరీక్షల అనంతరం అక్కడికక్కడే చికిత్సఅవసరమైతే దవాఖానలకు తరలింపుఆదిలాబాద్ జూలై 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం ప్రారంభం కావడంతో �
ఆదిలాబాద్లో టాస్క్ఫోర్స్, ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలు26 క్వింటాళ్లు స్వాధీనంపరీక్షల కోసం ల్యాబ్కు తరలింపుఎదులాపురం, జూలై 16 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు గోదాముల్లో అనుమతి లేని ఆశీర్వాద్ గోధ
పది రోజుల్లో కాకపోతే చర్యలుఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్బోథ్, జూలై 16 : అన్ని చోట్లా శ్మశానవాటికల పనులను పది రోజుల్లోగా పూర్తిచేయాలని, లేకపోతే చర్యలు తప్పవని సర్పంచ్లు, పంచాయతీ రాజ్ అధికారులన�
అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.45.71 కోట్లు8,268 మంది రైతుల నుంచి 1,74,482 క్వింటాళ్లు సేకరణకరోనా కాలంలోనూ ఆర్థికంగా సర్కారు అండమద్దతు ధరకు కొనుగోలు చేయడంతో ఆనందంఆదిలాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :కరోనా
ఆదిలాబాద్ రూరల్, జూలై 15: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విద్యానగర్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని విద్యానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గురువారం పా�
ఆదిలాబాద్ రూరల్, జూలై 15: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి అన్నారు. మావల మండలం వాఘాపూర్ పరిధి కొలాంగూడలో గురువారం మొక్కలు నాటారు. అనంతరం గ్రామ
ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరదచివరి ఆయకట్టుకూ నీరు.. రెండు పంటలకు అవకాశంరెండు జిల్లాల్లో 1.25 లక్షల ఎకరాల ఆయకట్టుఆదిలాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ప్రాజ�
కేంద్ర వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుడు సురేశ్ కుమార్ఫార్మర్స్ ప్రొడ్యూసర్ సంస్థల ఏర్పాటుపై కలెక్టర్తో సమీక్షఎదులాపురం, జూలై 14 : ఫార్మర్స్ ప్రొడ్యూసర్ సంస్థలు బ్యాంకుల ఆర్థిక సహకారంతో అభివృద్ధి