నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, జూలై 20 : ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు బోథ్, జూలై 20: తొలి ఏకాదశి పర్వదినాన్ని మంగళవారం మండలంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుచులాపూర్ క్రాస్రోడ్డులోని వేంకటేశ్వర స్వామి, బోథ్లోని సాయిబాబా, విఠలేశ్వర స్వామి ఆ
అన్నింటినీ కైవసం చేసుకున్న టీఆర్ఎస్అభ్యర్థులకు పత్రాల అందజేతనామినేషన్ పత్రాలు అందజేస్తున్న డీసీసీబీ చైర్మన్ నాందేవ్కాంబ్లే, నాయకులుతాంసి, జూలై 19 : ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న డీసీసీబీ(డిస్ట్
ఆదిలాబాద్ రూరల్, జూలై 19:ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం పూరి జగన్నాథుడి రథయాత్ర కనుల పండువగా కొనసాగింది. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా.. భక్తులు భారీగా తరలి వచ్చారు. రథయాత్ర ముందు భక్తులు నృత్యాలు �
సెగ్రిగేషన్ షెడ్లలో తయారీపంచాయతీ కార్యదర్శుల ప్రత్యేక చొరవనార్నూర్ మండలంలో ముమ్మరంగా వర్మి కంపోస్టు తయారీనార్నూర్, జూలై 18: మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో గల సెగ్రిగేషన్ షెడ్లలో వర్మి కంపోస్ట్ ఎరువ
ప్రాణాలతో బయటపడ్డ మరొకరుఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో కొట్టుకుపోయిన హరీశ్వెతికినా దొరకని ఆచూకీపరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులుబోథ్, జూలై 18: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర జలపాతంలో పడి �
మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యఆదిలాబాద్లోని రిమ్స్, జిల్లా జైలు సందర్శనప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ఆరాఎదులాపురం,జూలై17 : మానవ హక్కులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 4348 మంది విద్యార్థుల హాజరుకొవిడ్ నిబంధనల మధ్య నిర్వహణఆదిలాబాద్ రూరల్, జూలై 17: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఇంద
ప్రాథమిక దశలోనే గుర్తించే చర్యలుఇంటింటికీ వెళ్తున్న వైద్య సిబ్బందిపరీక్షల అనంతరం అక్కడికక్కడే చికిత్సఅవసరమైతే దవాఖానలకు తరలింపుఆదిలాబాద్ జూలై 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం ప్రారంభం కావడంతో �
ఆదిలాబాద్లో టాస్క్ఫోర్స్, ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలు26 క్వింటాళ్లు స్వాధీనంపరీక్షల కోసం ల్యాబ్కు తరలింపుఎదులాపురం, జూలై 16 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు గోదాముల్లో అనుమతి లేని ఆశీర్వాద్ గోధ
పది రోజుల్లో కాకపోతే చర్యలుఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్బోథ్, జూలై 16 : అన్ని చోట్లా శ్మశానవాటికల పనులను పది రోజుల్లోగా పూర్తిచేయాలని, లేకపోతే చర్యలు తప్పవని సర్పంచ్లు, పంచాయతీ రాజ్ అధికారులన�
అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.45.71 కోట్లు8,268 మంది రైతుల నుంచి 1,74,482 క్వింటాళ్లు సేకరణకరోనా కాలంలోనూ ఆర్థికంగా సర్కారు అండమద్దతు ధరకు కొనుగోలు చేయడంతో ఆనందంఆదిలాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :కరోనా
ఆదిలాబాద్ రూరల్, జూలై 15: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విద్యానగర్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని విద్యానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గురువారం పా�
ఆదిలాబాద్ రూరల్, జూలై 15: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి అన్నారు. మావల మండలం వాఘాపూర్ పరిధి కొలాంగూడలో గురువారం మొక్కలు నాటారు. అనంతరం గ్రామ