రెండురోజులుగా కురుస్తున్న వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం ఉప్పొంగిన వాగులు, వంకలు.. రాకపోకలకు తప్పని ఇబ్బందులు ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు బోథ్, జూలై 21: బోథ్ మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. మ�
121 శాతం బొగ్గు ఉత్పత్తితో సత్తా.. 30 ఏండ్లకు సరిపడా వనరులు.. బోల్డర్ మైనర్పైనే ఆజమాన్యం ఆశలు బెల్లంపల్లి టౌన్, జూలై 21 : సింగరేణి చరిత్రలో ఎక్కడా లేని విధంగా శాంతిఖని గని.. జూన్లో గణనీయమైన బొగ్గు ఉత్పత్తి సా�
జిల్లాలోకి భారీగా దిగుమతి కాగజ్నగర్ కేంద్రంగా రూ.లక్షల్లో వ్యాపారం దుకాణాల్లో జోరుగా విక్రయాలు ముఠాగా మారి చక్రం తిప్పుతున్న వ్యాపారులు ఆరు నెలల్లో 127 కేసులు..147 మంది అరెస్ట్ ఆసిఫాబాద్, జూలై 21 : ప్రాణా�
అభివృద్ధి పనులతో మెరుస్తున్న ఇంద్రవెల్లి పది రోజుల కార్యక్రమంతో మారిన రూపురేఖలు పచ్చదనం, పరిశుభ్రంగా రోడ్లు అన్ని వాడల్లో విద్యుత్ వెలుగులు శాశ్వత అభివృద్ధి పనులకే ప్రాధాన్యం వార్డులు, అనుబంధ గ్రామా�
ఎస్సీ సోదరుల సాధికారత కోసం వినూత్న పథకం దళితుల దశ మార్చనున్న బృహత్తర పథకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది కుటుంబాలకు ప్రయోజనం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.10 లక్షలు జమ ఉమ్మడి జిల్లాలోని అన్ని న�
నేడు ఈద్-ఉల్-జుహా ఈద్గాలు, మసీదులు ముస్తాబు దండేపల్లి/హాజీపూర్/బేల, జూలై 20 : దైవ ప్రేమలో తనకు చెందిన ప్రతి దాన్నీ త్యాగం చేసే వాగ్ధానాల పండుగ ఇది. ఇబ్రహీం అలైహిస్సాలాం త్యాగానికి గుర్తుగా ముస్లింలు ఘనంగ�
ఇంద్రవెల్లి, జూలై 20: మండలంలోని కెస్లాపూర్లో నాగోబా దేవతను రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా మండలంలోని ముత్నూర్ గ్రామ�
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరు ధరలు రేపటి నుంచి కొత్త చార్జీలు అమలు ఆదిలాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో ఏడేండ్ల తర్వాత తొలిసారి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను సర్కారు సవరించింద
హాజీపూర్, జూలై 20 : జిల్లాలో భూములు, లేఅవుట్లలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధం గా చేపట్టాలని పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి పురపాలక పరిపాలక సంచాలకుడు స
తలమడుగు, జూలై 20 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీడీవో రమాకాంత్ పిలుపునిచ్చారు. మండలంలోని రుయ్యాడి గ్రామంలో మంగళవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ �
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, జూలై 20 : ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు బోథ్, జూలై 20: తొలి ఏకాదశి పర్వదినాన్ని మంగళవారం మండలంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుచులాపూర్ క్రాస్రోడ్డులోని వేంకటేశ్వర స్వామి, బోథ్లోని సాయిబాబా, విఠలేశ్వర స్వామి ఆ
అన్నింటినీ కైవసం చేసుకున్న టీఆర్ఎస్అభ్యర్థులకు పత్రాల అందజేతనామినేషన్ పత్రాలు అందజేస్తున్న డీసీసీబీ చైర్మన్ నాందేవ్కాంబ్లే, నాయకులుతాంసి, జూలై 19 : ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న డీసీసీబీ(డిస్ట్
ఆదిలాబాద్ రూరల్, జూలై 19:ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం పూరి జగన్నాథుడి రథయాత్ర కనుల పండువగా కొనసాగింది. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా.. భక్తులు భారీగా తరలి వచ్చారు. రథయాత్ర ముందు భక్తులు నృత్యాలు �