గర్మిళ్ల, ఆగస్టు 17 : మం చిర్యాల జిల్లా కేంద్రం లోని తోళ్లవాగులో పడి కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రం లోని అశోక్ రోడ్డులో నివాసం ఉంటున్న గూడెపు శ్రీనివాస్ (45) మంచిర్యాల �
మండల సమావేశంలో పీపీ రత్నప్రభ భీంపూర్, ఆగస్టు 17 : అన్ని శాఖల సమన్వయంతో మరింత ప్రగతి సాధించాలని ఎంపీపీ రత్నప్రభ పేర్కొన్నారు. స్థానిక రైతువేదిక భవనంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన భీం పూర్ మండల సర్వసభ్య సమా�
జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం, ఆగస్టు 17 : పని చేసిన పోలీస్ అధికారులకు పదోన్నతితో గుర్తింపు ఇస్తున్నామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ఎస్ఐగా పదోన్నతి పొందిన వీ గం
ఉట్నూర్, ఆగస్టు 17 : మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ నుంచి అనీల్ కుమార్ క్లాత్ స్టోర్ వరకు రూ.70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు జీపీ ఆధ్వర్యంలో తీర్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జ
‘పల్లె ప్రగతి’తో మారిన రూపురేఖలు అభివృద్ధి పనులకు రూ. 2.30 కోట్లు మెరుగుపడ్డ మౌలిక వసతులు మిగతా జీపీలకు ఆదర్శం.. బోథ్ మండలంలోని సొనాల గ్రామం.. ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా మౌలిక వసతుల
రూ.50 వేల వరకు తీసుకున్న వారికి రద్దురెండో విడుతలో 50,049 మందికి రూ.191.09 కోట్లు మాఫీరైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న సర్కారుఅన్నదాతల్లో ఆనందహేలఆదిలాబాద్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రైతన్నలకు రుణబాధ
29 మందికి ఉపాధి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఎదులాపురం, ఆగస్టు16: నిరుద్యోగ యువతకు పరిశ్రమల శాఖ ద్వారా ఉపాధి కల్పనకు ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టి అమలుపరుస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ స
ఏజెన్సీ గ్రామాల్లో పీరీల ఊరేగింపుమొక్కులు తీర్చుకున్న ప్రజలు నార్నూర్,ఆగస్టు16: ఉమ్మడి మండలంలో మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పీరీలను వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ వీధుల్లో నృత్యాలు చే�
ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు పాల్గొన్న ప్రజానిధులు, అధికారులు ఎదులాపురం ఆగస్టు15: 75వ స్వాతంత్య్ర దిన వేడుకలు జిల్లాలో ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. వాడవాడనా మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడింది. కలెక్టర�
బోథ్, ఆగస్టు 15: నియోజకవర్గంలో 75వ స్వాతంత్ర దినోత్సవానిన ఆదివారం ఘనంగా నిర్వహించారు. తహసీల్ కార్యాయలంలో తహసీల్దార్ శివరాజ్, కోర్టులో జడ్జి కిరణ్కుమార్, పోలీసు స్టేషన్లో సీఐ నైలు, అటవీ రేంజి కార్యాల�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, ఆగస్టు 15 : ప్రభుత్వ దవాఖానాలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దవాఖానలో రోగుల సౌకర్య�
నిర్మల్ చైన్గేట్, ఆగస్టు 15: పలు కారణాలతో పలువురు మృతి చెందగా, బాధిత కుటుంబసభ్యులకు తెలంగాణ డయా గ్నస్టిక్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయమందించారు. టెక్నీషియన్లు దశర�
బోథ్, ఆగస్టు 15: తహసీల్ కార్యాలయంలో ఆదివారం మండల గణాంకదర్శినిని ఆవిష్కరించారు. మండలానికి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన వివరాలు గణాంకశాఖ అధికారి సురేశ్ పుస్తకంగా రూపొందించారు. తహసీల్దార్ శివరాజ్�
ఆదిలాబాద్,ముథోల్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, జీ విఠల్ రెడ్డిటీఆర్ఎస్లో భారీగా చేరికలుఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 14: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగ�