నియోజకవర్గంలో అన్ని రకాల కార్యక్రమాలు రూ.4,500 కోట్లతో పనులు.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 24 : ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే జోగు రా�
నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించం 2 కిలో మీటర్లు నడిచి కొలాంగూడకు వెళ్లిన ఆదిలాబాద్ కలెక్టర్, ఐటీడీఏ పీవో గర్భిణి మృతి ఘటనపై ఆరా.. వైద్య సిబ్బంది పనితీరుపై అసంతృప్తి బాధిత కుటుంబానికి రూ.25 వేల చెక్కు అందజేత
కామన్ సర్వీస్ సెంటర్లతోగ్రామీణ యువతకు ఉపాధిప్రజలకు తగ్గుతున్న ఖర్చులు, తొలగిన ఇబ్బందులుఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 23: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏ అవసరమొచ్చినా గతంలో మండల కేంద్రానికి వెళ్లి రావాల్సి వచ్చేద�
వినాయక ప్రతిమల ప్రతిష్ఠాపనకు అనుమతి తప్పనిసరినిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్నిర్మల్ అర్బన్, ఆగస్టు 23 : జిల్లాలో గణేశ్ నవరాత్రోత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మం
బోథ్ ఎమ్మెల్యే బాపురావుపల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంప్యార్డు ప్రారంభంబజార్హత్నూర్, ఆగస్టు 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెంద�
పాఠశాల గోడలపై పటాలు, పాఠ్యాంశాలు, సమాచార అంశాలు..కర్షకుడి కుంచె నుంచి జాలువారుతున్న అద్బుతాలుచిత్రలేఖనంపై విద్యార్థులకు జిజ్ఞాస పెంపొందిస్తున్న తాత్కాలిక ఉపాధ్యాయుడు ఇచ్చోడ, ఆగస్టు 22 : ఆ పాఠశాలలోని గోడ�
నిమ్న జాతుల ఎదుగుదలకు పోరాడిన త్యాగశీలిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఘనంగా సాటే 101వ జయంతి వేడుకలువడోనిలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ఎదులాపురం, ఆగస్టు 22 : భారతీయ సాహిత్య సామ్రాట్ అన్నా�
నిర్మల్ అర్బన్, ఆగస్టు 22 : పట్టణంలో వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నా రు. పట్టణంలోని షేక్షావ్పేట్ కాలనీలో ఆది వారం ఈశ్వర్ పర్యటించారు. ఇటీ�
353బీ పేరిట మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మాణంఉన్నతాధికారులకు వివరాలు అందజేతఇరురాష్ర్టాలకు మెరుగుపడనున్న రవాణావ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సులువుభూ సేకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశంఆదిలాబా�
కోలిండియాలో లేని హక్కులు సాధించాంకోలిండియాలో కారుణ్యం, 61 ఎండ్లకు సర్వీస్ పెంచాలిసింగరేణిలో మరో సంఘానికి స్థానం లేదుటీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్శ్రీరాంపూర్, ఆగస్టు 21: సింగరేణిలో గుర్తింపు కా�