వినాయక ప్రతిమల ప్రతిష్ఠాపనకు అనుమతి తప్పనిసరినిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్నిర్మల్ అర్బన్, ఆగస్టు 23 : జిల్లాలో గణేశ్ నవరాత్రోత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మం
బోథ్ ఎమ్మెల్యే బాపురావుపల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంప్యార్డు ప్రారంభంబజార్హత్నూర్, ఆగస్టు 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెంద�
పాఠశాల గోడలపై పటాలు, పాఠ్యాంశాలు, సమాచార అంశాలు..కర్షకుడి కుంచె నుంచి జాలువారుతున్న అద్బుతాలుచిత్రలేఖనంపై విద్యార్థులకు జిజ్ఞాస పెంపొందిస్తున్న తాత్కాలిక ఉపాధ్యాయుడు ఇచ్చోడ, ఆగస్టు 22 : ఆ పాఠశాలలోని గోడ�
నిమ్న జాతుల ఎదుగుదలకు పోరాడిన త్యాగశీలిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఘనంగా సాటే 101వ జయంతి వేడుకలువడోనిలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ఎదులాపురం, ఆగస్టు 22 : భారతీయ సాహిత్య సామ్రాట్ అన్నా�
నిర్మల్ అర్బన్, ఆగస్టు 22 : పట్టణంలో వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నా రు. పట్టణంలోని షేక్షావ్పేట్ కాలనీలో ఆది వారం ఈశ్వర్ పర్యటించారు. ఇటీ�
353బీ పేరిట మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మాణంఉన్నతాధికారులకు వివరాలు అందజేతఇరురాష్ర్టాలకు మెరుగుపడనున్న రవాణావ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సులువుభూ సేకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశంఆదిలాబా�
కోలిండియాలో లేని హక్కులు సాధించాంకోలిండియాలో కారుణ్యం, 61 ఎండ్లకు సర్వీస్ పెంచాలిసింగరేణిలో మరో సంఘానికి స్థానం లేదుటీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్శ్రీరాంపూర్, ఆగస్టు 21: సింగరేణిలో గుర్తింపు కా�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఫిల్టర్బెడ్కాలనీలో పర్యటనఎదులాపురం, ఆగస్టు 20: మీ ఆరోగ్యం కోసం పరిసరాలను శుభ్రం చేయడానికి వైద్యారోగ్య, మున్సిపల్శాఖల ఆధ్వర్యంలో డ్రైడే నిర్వహిస్తున్నామని ఆదిల�
పీరీలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న ప్రజలునృత్యాలు చేసిన యువకులుఇంద్రవెల్లి, ఆగస్టు 20: ఏజెన్సీలోని గ్రామాల్లో వారం రోజులు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన మొహర్రం ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. మండ�