ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, ఆగస్టు19 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చేసుకొనే పండుగలకు ప్రత్యేక స్థానం ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని దిమ్మ గ్రామం లో సవారీ బ�
ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంబోథ్, ఆగస్టు 19: పాత జ్ఞాపకాలను భద్రంగా ఉంచేది ఫొటో అని ఫొటోగ్రాఫర్ల సంఘం మండలాధ్యక్షుడు బూస లక్ష్మణ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘన�
ముడిసరుకు, రవాణా, మార్కెటింగ్ సౌకర్యాలు పుష్కలంరాష్ట్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు..ఫ్యాక్టరీ ప్రారంభమైతే వేలాది కుటుంబాలకు ఉపాధికర్మాగారాన్ని తెరిపించడంపై బీజేపీ సర్కారు నిర్లక్ష్యంరాజకీయ లబ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నబేల, ఆగస్టు 18: అన్ని మతాలకు రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని కరోని(కే ) గ్రామంలో సవారీ పీరీలను బుధవారం మ
సిద్దిపేట టౌన్: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా బడి పిల్లల కథలు వారం రోజుల పాటు సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రసారమవుతాయని బాల చెలిమి సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఉండ్రాల రాజేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల
మంత్రి సొంత గ్రామంలో ఇండ్ల పంపిణీ సంబురపడుతున్న ఎల్లపెల్లి లబ్ధిదారులు పేదోడికి గూడు కల్పించాలన్నదే సీఎం లక్ష్యం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్, ఆగస్టు 17 :
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 17 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి రైతులు కృషిచేయాలని నాబార్డ్ అధికారి రాంరెడ్డి సూచించారు. మండలంలోని సాలెవాడ(బి) గ్రామంలో సహకార బ్యాంక్ ఉట్నూర్ శాఖ ఆధ్వర్యంలో నాబార్డ
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి లోకేశ్వరం,ఆగస్టు, 17 : బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని అర్లి గొడిసెరలో బృహత్ పల్లె ప్రకృత�
గర్మిళ్ల, ఆగస్టు 17 : మం చిర్యాల జిల్లా కేంద్రం లోని తోళ్లవాగులో పడి కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రం లోని అశోక్ రోడ్డులో నివాసం ఉంటున్న గూడెపు శ్రీనివాస్ (45) మంచిర్యాల �
మండల సమావేశంలో పీపీ రత్నప్రభ భీంపూర్, ఆగస్టు 17 : అన్ని శాఖల సమన్వయంతో మరింత ప్రగతి సాధించాలని ఎంపీపీ రత్నప్రభ పేర్కొన్నారు. స్థానిక రైతువేదిక భవనంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన భీం పూర్ మండల సర్వసభ్య సమా�
జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం, ఆగస్టు 17 : పని చేసిన పోలీస్ అధికారులకు పదోన్నతితో గుర్తింపు ఇస్తున్నామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ఎస్ఐగా పదోన్నతి పొందిన వీ గం
ఉట్నూర్, ఆగస్టు 17 : మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ నుంచి అనీల్ కుమార్ క్లాత్ స్టోర్ వరకు రూ.70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు జీపీ ఆధ్వర్యంలో తీర్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జ