ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఫిల్టర్బెడ్కాలనీలో పర్యటనఎదులాపురం, ఆగస్టు 20: మీ ఆరోగ్యం కోసం పరిసరాలను శుభ్రం చేయడానికి వైద్యారోగ్య, మున్సిపల్శాఖల ఆధ్వర్యంలో డ్రైడే నిర్వహిస్తున్నామని ఆదిల�
పీరీలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న ప్రజలునృత్యాలు చేసిన యువకులుఇంద్రవెల్లి, ఆగస్టు 20: ఏజెన్సీలోని గ్రామాల్లో వారం రోజులు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన మొహర్రం ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. మండ�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, ఆగస్టు19 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చేసుకొనే పండుగలకు ప్రత్యేక స్థానం ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని దిమ్మ గ్రామం లో సవారీ బ�
ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంబోథ్, ఆగస్టు 19: పాత జ్ఞాపకాలను భద్రంగా ఉంచేది ఫొటో అని ఫొటోగ్రాఫర్ల సంఘం మండలాధ్యక్షుడు బూస లక్ష్మణ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘన�
ముడిసరుకు, రవాణా, మార్కెటింగ్ సౌకర్యాలు పుష్కలంరాష్ట్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు..ఫ్యాక్టరీ ప్రారంభమైతే వేలాది కుటుంబాలకు ఉపాధికర్మాగారాన్ని తెరిపించడంపై బీజేపీ సర్కారు నిర్లక్ష్యంరాజకీయ లబ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నబేల, ఆగస్టు 18: అన్ని మతాలకు రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని కరోని(కే ) గ్రామంలో సవారీ పీరీలను బుధవారం మ
సిద్దిపేట టౌన్: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా బడి పిల్లల కథలు వారం రోజుల పాటు సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రసారమవుతాయని బాల చెలిమి సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఉండ్రాల రాజేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల
మంత్రి సొంత గ్రామంలో ఇండ్ల పంపిణీ సంబురపడుతున్న ఎల్లపెల్లి లబ్ధిదారులు పేదోడికి గూడు కల్పించాలన్నదే సీఎం లక్ష్యం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్, ఆగస్టు 17 :
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 17 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి రైతులు కృషిచేయాలని నాబార్డ్ అధికారి రాంరెడ్డి సూచించారు. మండలంలోని సాలెవాడ(బి) గ్రామంలో సహకార బ్యాంక్ ఉట్నూర్ శాఖ ఆధ్వర్యంలో నాబార్డ
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి లోకేశ్వరం,ఆగస్టు, 17 : బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని అర్లి గొడిసెరలో బృహత్ పల్లె ప్రకృత�