ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు భారీ వర్షం కురిసింది. ఇంద్రవెల్లి మండలంలోని మామిడిగూడ, జైత్రంతండా, జెండాగూడ, చిత్తబాట గ్రామాలకు చెందిన వాగులు ఉప్పొంగాయి. దీంతో మండలకేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి.
నర్సాపూర్ గ్రామానికి చెందిన రాయిసిడాం జంగు ద్విచక్ర వాహనంతో వాగుదాటే క్రమంలో వరదలో కొట్టుకోపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు ఆయనను కాపాడి, ద్విచక్రవాహనాన్ని తాడు సాయంతో బయటకు తీశారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం : మంత్రి స్మృతి ఇరానీ
Bheemla Nayak పాటపై పోలీసులు అభ్యంతరం
ఆ నేరస్థుడిని వీఐపీలా చూడాలా ? ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ఆ నేరస్థుడిని వీఐపీలా చూడాలా ? ప్రశ్నించిన సుప్రీంకోర్టు