మొంథా తుఫాన్ ప్రభావంతో నిర్మల్ జిల్లాలోని రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షంతో వరి చేలు నేలకొరిగాయి. దస్తురాబాద్ మండలంలోని రేవోజీపేట గ్రామంలో రైతు వంగాల సాయికి చెంది�
మొంథా తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లపై, ఇంటి వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం కుప్పలు వర�
భారీ వర్షాలు, వరదలతో భీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్ అన్నదాతల ఆశలపై పిడుగుపాటుగా మారింది. చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో గ్రేటర్ వరంగల్ (Greater Warangal) పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కేవలం పంట�
మూడు, నాలుగు నెలలు కష్టపడి పెంచి పెద్ద చేసిన పొలాలు చేతికందే దశలో ఒక్క వర్షం (Heavy Rain) అతలాకుతలం చేసింది. రెండు మూడు రోజుల్లో వరి కోయడానికి సిద్ధంగా ఉన్న రైతులను తుఫాను నిండా ముంచింది.
మొంథా తుఫాను ప్రభావంతో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరపి లేకుండా రెండు రోజులపాటు కురిసిన భారీ వానలకు నర్సింహులపేట (Narsimhulapet) మండలంలో వరి, పత్తి పంట దెబ్బతిన్నది.
ఖమ్మం నగరం ఏదిలాపురం మున్సిపాలిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగు (Munneru Vagu) ఉధృతి ప్రమాదకరంగా మారింది బుధవారం ఉదయం 12 అడుగుల కే పరిమితమైన వరదనీరు వృత్తి అంచెలు అంచెలుగా పెరుగుకుంటూ వస్తూ గురువారం త�
చారిత్రక ఓరుగల్లుపై మొంథా తుఫాను (Cyclone Montha) విరుచుకుపడింది. బుధవారం రోజంతా కుండపోతగా వర్షం కురియడంతో వరంగల్ నగరం జలదిగ్బంధం అయింది. వర్షం కాస్తా తెరపినిచ్చినప్పటికీ నగరాన్ని ఇంకా వరద వీడలేదు.
మొంథా తుఫాన్ ప్రభావం వల్ల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్ని రైళ్లను సైతం దారి మళ్లించారు.
మొంథా తుపాను ధాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకోగా, మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
మొంథా తుపాను బీభత్సంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వారం రోజులుగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసినా.. పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కారు పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రైతులు ఆ�
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంలో నిండా మునిగిపోయింది. ఫలితంగా ప్రజానీకం తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొన్నది.