Andheri Subway | మహారాష్ట్ర రాజధాని ముంబై( Mumbai) రాజధానిని వర్షాలు(Heavy rains) ముంచెత్తు తున్నాయి. ముంబైతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోస్తరు వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో అల్లాడిన జనం సాయంత్రం కురిసిన వానకు ఉపశమనం పొందారు. భారీగా గాలులు వీచడం
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, గోవిందరావుపేట మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కాటారంలోనూ సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఇన్ని రోజులు ఉక్కపోతతో �
భారీ వర్షానికి అమీన్ఫూర్ ప్రాంతం అతలాకుతలం అయ్యింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి బీరంగూడ, అమీన్పూర్ డివిజన్ల పరిధిలోని పలు రహదారులు జలమయమయ్యాయి. వీధుల్లో నడుములోతు వరదనీరు చేరడంతో పాటు సెల
మంచిర్యాల జిల్లాలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. నెన్నెల మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడగా, చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తహసీల్దార్ కార్యాలయ�
మునుగోడు మండలంలో శనివారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. మర్రివాగు ఉప్పొంగడంతో మునుగోడు చండూరు, చౌటుప్పుల్ రహదారుల మీదుగా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుడిగజంగాల కాలన
మొదటి వర్షానికే గ్రేటర్ అతలాకుతలమయ్యింది. పాలకులు, అధికారులు నిద్రావస్థలో ఉండడం అది నగర వాసులకు శాపంగా మారింది. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది, అధికార యంత్రాంగం కన్పించకపోవడంతో ఎక్కడి జంక్షన్లు అక్�
Kerala : కేరళలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఇండ్లు ధ్వంసం కాగా, రోడ్లు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ఒకరు మరణించారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐదు జిల్లాల్లో భారీ వర
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అన్నదాతలను అతలాకుతలం చేసింది. ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వరంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వడ్లు, మక�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన గాలివాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం కుప్పలు తడిసి పోయాయి. కాంటాలు వేసిన ధాన్యాన్ని �
గన్నేరువరం మండలంలోని పారువెల్ల, గన్నేరువరం లో సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. తూకం వేసిన సంచులు తడిసిపోయాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం పడింది. మణుగూరు పట్టణంలో ఈదురు గాలులతోపాటు వడగళ్లతో కూడిన వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడినా ఈదురు గాలుల ప్ర�