మొంథా తుఫాను ప్రభావంతో గ్రేటర్ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఎడతెగని వానతో నగరం అస్తవ్యస్తంగా మారింది. రాత్రి 9 వరకు అత్యధికంగా 4.40సెం.మీలు, కంటోన్మెంట్లో 4.08 సెం.మీలు, బౌద్ధనగర్లో 4.0�
తీవ్ర తుఫానుగా రూపాంతంర చెందిన మొంథా (Cyclone Montha) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంథా తుఫాను.. మచిలీపట్నం-కాకినాడ మధ్య మంగళవారం సాయంత్రం తీరం దాటే అవకాశ�
South Central Railway | బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ప్రభావంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాటికి తుపాను మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుఫానుగా (Cyclone Montha) బలపడినట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది.
IMD | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. మధ్యాహ్నానికి వాయుగుండంగా మారి.. ఉత్తర తమిళనాడు (Tamil Nadu), పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.
వరంగల్ జిల్లా నర్సంపేట, నెక్కొండలో ఆదివారం కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. నర్సంపేట నుంచి మల్లంపల్లి, భాంజీపేట, వరంగల్కు వెళ్లే ప్రధాన రహదారులకు ఇరువైపులా ఆరబోసిన మక్కలు వర్షపు నీటిలో కొట్ట
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 20 మంది మరణించారు. ఈ ఘటన కారణంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం సహా అనేక ప్రధాన ప్రాంతాలతో డార్జిలింగ్కు సంబంధ�