Heavy rains | హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలోని చంబా జిల్లా (Chamba district) లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి పలుచోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. పదులకొద్దీ వాహనాలు బురదలో కూరుకుపోయా
రైతు కండ్లల్లో ఇప్పుడు ఒక్కటే ఆశ.. ఒక పెద్ద వాన పడితే చాలు అని. వానకాలం షురూ అయి నెల రోజులు దాటినా ఆశించిన స్థాయిలో వానలు కురువలే. దీంతో రైతులు దిగాలుగా ఉన్నారు. మొగులు దిక్కు కండ్లు కాయలు కాసేలా చూస్తూ.. వాన�
bodies washed out of graves | భారీగా కురుస్తున్న వర్షాల వల్ల పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో శ్మశానవాటికలోని సమాధుల నుంచి మృతదేహాలు కొట్టుకుపోయాయి. గమనించిన స్థానికులు పోలీసుల సహాయంతో ఆ మృతదేహాలను వెలికిత�
New Delhi : ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ కూలి ఒకరు మరణించారు. శిథిలాల కింద మరో నలుగురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన న్యూఢిల్లీలోని, రోహిణి సెక్టార్ 16లో బుధవారం సాయంత్ర�
Pune : మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పూనే పరిధిలో వర్షాల కారణంగా ఒక బిల్డింగ్ కూలిపోవడంతో, శిథిలాల కింద 14 మంది చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ రక్షించినట్లు తెలుస్తోం�
Civic workers water roadside plants in rain | ఒకవైపు భారీగా వర్షం కురుస్తున్నది. మరోవైపు రోడ్డు మధ్యలో డివైడర్ లోపల ఉన్న మొక్కలకు మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ ద్వారా నీరు పోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ స�
Andheri Subway | మహారాష్ట్ర రాజధాని ముంబై( Mumbai) రాజధానిని వర్షాలు(Heavy rains) ముంచెత్తు తున్నాయి. ముంబైతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోస్తరు వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో అల్లాడిన జనం సాయంత్రం కురిసిన వానకు ఉపశమనం పొందారు. భారీగా గాలులు వీచడం
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, గోవిందరావుపేట మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కాటారంలోనూ సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఇన్ని రోజులు ఉక్కపోతతో �
భారీ వర్షానికి అమీన్ఫూర్ ప్రాంతం అతలాకుతలం అయ్యింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి బీరంగూడ, అమీన్పూర్ డివిజన్ల పరిధిలోని పలు రహదారులు జలమయమయ్యాయి. వీధుల్లో నడుములోతు వరదనీరు చేరడంతో పాటు సెల
మంచిర్యాల జిల్లాలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. నెన్నెల మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడగా, చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తహసీల్దార్ కార్యాలయ�
మునుగోడు మండలంలో శనివారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. మర్రివాగు ఉప్పొంగడంతో మునుగోడు చండూరు, చౌటుప్పుల్ రహదారుల మీదుగా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుడిగజంగాల కాలన
మొదటి వర్షానికే గ్రేటర్ అతలాకుతలమయ్యింది. పాలకులు, అధికారులు నిద్రావస్థలో ఉండడం అది నగర వాసులకు శాపంగా మారింది. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది, అధికార యంత్రాంగం కన్పించకపోవడంతో ఎక్కడి జంక్షన్లు అక్�
Kerala : కేరళలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఇండ్లు ధ్వంసం కాగా, రోడ్లు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ఒకరు మరణించారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐదు జిల్లాల్లో భారీ వర