భారీ వర్షాలు, వరదల కారణంగా యమునా నది (Yamuna River) ఉప్పొంగింది. వరద ఉధృతితో ఢిల్లీలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. దీంతో యమునా బజార్ను వరద (Yamuna Bazaar) ముంచెత్తింది. ఇండ్లు, కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు రి�
మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad) ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం (Heavy Rain)కురుస్తున్నది. మండల కేంద్రంలోని పాకాల వాగు బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో గూడూరు మండలానికి కేసముద్రం, నెక�
మూడు రోజుల నుంచి కు రుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీటిలో పుష్కర ఘాట్లన్నీ మునిగాయి. గోదావరి నుంచి ఆలయానికి వెళ్లే మా ర్గం పూర్తిగా జలమయమైంది.
భీకర వర్షాలతో రాష్ట్రం వణికిపోతున్నది. బుధ, గురువారాల్లో కురిసిన అతిభారీ వానలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది.
నర్మాల ఎగువమానేరు సమీపంలో పశువులకు మేత వేసేందుకు వెళ్లిన ఆరుగురు రైతుల్లో ఒకరు గల్లంతుకాగా, మిగిలిన ఐదుగురు గురువారం క్షేమంగా బయటపడ్డారు. ఎగువన కామారెడ్డి, మెదక్ జిల్లాలో కూడవెల్లి, పాల్వంచ వాగుల ప్రవ�
నిర్మల్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. స్వర్ణ, సాత్నాల, గడ్డెన్నవాగు, కడెం ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేయడంతో వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్ గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని గు�
Nizampet : మెదక్ జిల్లాలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కాలువల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. నిజాంపేట మండలం బీబీపేట పెద్ద చెరువు(Bibipet Pedda Cheruvu)కు గండి పడింది.
Heavy Rain : మెదక్ పట్టణాన్ని వరుణుడు వదలడం లేదు. ఓ దఫా కుంభవృష్టితో జనజీవనాన్ని స్తంభించజేసిన వాన.. రాత్రి 9 గంటలకు మళ్లీ మొదలైంది. ఈసారి కూడా భారీగా చినుకులు పడుతున్నాయి.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో బుధవారం నుంచి గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దంచి కొట్టిన వానలకు వాగులు, వ�
మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. దీంతో మంజీరా నదికి (Manjeera River) భారీ వరదలు పోటెత్తాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏడుపాలయ వనదుర్గా భవాని మాత ఆలయం (Edupayala Vanadurga Temple) జలదిగ్బంధంలో చిక్కుకున్నది.
Himachal Pradesh | హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)పై మళ్లీ ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించింది. ఇప్పటికే కుండపోత వర్షాలకు కుదేలైన హిమాచల్ను మరోసారి భారీ వర్షం (heavy rain) కుదిపేసింది.
Mumbai monorail | మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో సాంకేతిక సమస్య కారణంగా ఎత్తయిన ట్రాక్పై నిలిచిపోయిన మోనోరైలు (Mono rail) లో 582 మంది ప్రయాణికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారందరినీ అధికారులు సురక్షితంగా బయటిక�