నిజామాబాద్ (Nizamabad) నగరంలో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటితో పూర్తిగా మూసుకుపోయింది.
గ్రేటర్ను భారీ వర్షం అతలాకుతలం చేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదలైన వాన..రాత్రి వరకు పడుతూనే ఉంది. భారీ వర్షానికి నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
Hyd Rain | హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట, మధురానగర్, బోరబండ, యూసుఫ్నగర్, ఎర్రగడ్�
Amarnath Yatra | కశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను ఆగస్టు 3 వరకూ నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Amarnath Yatra | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (heavy rain) కురుస్తున్నాయి. జమ్ము కశ్మీర్లోనూ కుండపోత వర్షాలతో పలు నదులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలకు అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు తాత్కాలిక బ్రేక్ పడిం�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి జల్లులతో కూడిన వర్షం ఏకధాటిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పటికీ అనేక చోట్ల జల్లులతో కూడిన వర్షమే పడుతోంది.
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి (Rain Alert). శనివారం ఉదయం నుంచి హైదరాబాద్లో ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. ఇక ఆదిబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావ
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ట్యాంక్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లిలో వర్షం పడుతున్నది. అక్కడక్కడ రోడ్లపై వర్షపు నీరు నిల�
ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటనలో వెల్లడించింది.
రుతుపవనాల ప్రభావంతో నాలుగు రోజులుగా గ్రేటర్లో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి 7 గంటలవరకు నగరంలోని షేక్పేట్ ప్రాంతంలో 3.58సెం.మీ, లంగర్హౌస్ 2.38సెం.మీ, గచ్చిబౌలి 1.70సెం.మీ, మెహదీపట్నం 1.43సెం.
కొన్ని రోజులుగా కనుమరుగైన వరుణుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించాడు. హుస్నాబాద్ పట్టణంతో పాటు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.
పలు జిల్లాల్లో శనివారం వర్షం కురవగా పిడుగుపాటుకు వేర్వేరు చోట్ల ఇద్దరు మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకట్యాతండాలో శనివారం సాయంత్రం రైతు బానోతు రవి (38) పత్తి చేనులో పనిచేస్తుండగా పిడుగుపడటం
Heavy rain | రామాయంపేట పట్టణంలో గత 15 రోజులుగా రాని వర్షం ఒక్కసారిగా దంచి కొట్టడంతో అన్నదాతల్లో సంతోషం నెలకొంది. భారీ వర్షానికి పాత జాతీయ రహదారిపై వరద నీరు చేరింది.