ITDA JDM | ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతానికి చెందిన గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ సంస్థలతోపాటు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఐటీడీఏ జేడీఎం నాగభూషణ్ వెల్లడించారు.
ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంట గ్రామపంచాయతీ పరిధిలోని గలియబాయితండాలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు జాదవ్ లఖన్ సింగ్ గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
MLA Vedma Bojju Patel | అమర వీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసిందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
బౌద్ధ అనుయాయులపై మతోన్మాద శక్తుల జరిపిన తీవ్రంగా ఖండిస్తున్నామని, బుద్ధుని విగ్రహాన్ని తొలిగించడం సరైంది కాదని అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల కార్యదర్శి వాగ్మారే కాంరాజ్ అన్నారు.
హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద రగల్ జెండా అమరవీరుల ఆశయ సాధన కమిటీ, ఆదివాసీ గిరిజన పెద్దల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నివాళులర్పించారు. ఏప్రిల్ 20, 1981లో పోలీసుల కాల్పుల్లో అమరులైన ఆ దివాసులకు గి�
ఏప్రిల్ 20వ తేదీ ఆదివాసీ పోరాట చరిత్రలో మరువలేని జ్ఞాపకం. దేశ స్వాతంత్య్రానికి ముందు నైజాం పాలనలో జోడే ఘాట్ కేంద్రంగా సాగిన కుమ్రం భీం భూపోరాటానికి కొనసాగింపుగా జరిగిన ఇంద్రవెల్లి గోండు రైతుల ఉద్యమాని