Nagoba Jatara : ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర (Nagoba Jatara) సందర్భంగా భారీగా ఆదాయం సమకూరింది. రూ.20 లక్షలకుపైగా ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు
Minister Konda Surekha | ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఇంద్రవెల్లి : మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర(Nagoba Jatara)కు భక్తజన సంద్రంగా మారింది. విశిష్టమైన ఈ జాతరను కన్నులారా చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర (Nagoba Jatara) ఆదివారం అర్ధ రాత్రి నుంచి వైభవంగా ప్రారంభం కానుంది.
ITDA JDM | ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతానికి చెందిన గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ సంస్థలతోపాటు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఐటీడీఏ జేడీఎం నాగభూషణ్ వెల్లడించారు.
ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంట గ్రామపంచాయతీ పరిధిలోని గలియబాయితండాలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు జాదవ్ లఖన్ సింగ్ గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
MLA Vedma Bojju Patel | అమర వీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసిందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.