Collector Rajarshi Shah | గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో శ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు.
Adivasi March | ఆదివాసీ పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ కేంద్రాల్లో నిర్వహించనున్న ఆదివాసి మార్చ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా.అరుణ్ కుమార్ పిలుపు నిచ్చారు.
Oil Palm : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
ఇంద్రవెల్లి, జూలై 31: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో గోరింటాకు వంటి సాంప్రదాయ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విజయ అన్నారు.
Principal Vijaya | గురువులు( విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే శిల్పులని, వారి బోధనలు, ఆశీస్సులతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విజయ అన్నారు.
ఇంద్రవెల్లి, జూలై 28: బడి ఈడు పిల్లలందరూ చదువుకునేలా, పాఠశాలలో చేరేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
Nagoba Temple | మండలంలోని కేస్లాపూర్ గ్రామంలోనిగిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయాన్ని శుక్రవారం రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య , కమిషన్ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
Indravelli | ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదవాలని హైమన్ డార్ప్ బెట్టి ఏలిజీబెత్ స్మారక గ్రంథాలయం వ్యవస్థాపకులు దుర్వ సంతోష్ పేర్క