ఇంద్రవెల్లి, జూలై 28: బడి ఈడు పిల్లలందరూ చదువుకునేలా, పాఠశాలలో చేరేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
Nagoba Temple | మండలంలోని కేస్లాపూర్ గ్రామంలోనిగిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయాన్ని శుక్రవారం రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య , కమిషన్ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
Indravelli | ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదవాలని హైమన్ డార్ప్ బెట్టి ఏలిజీబెత్ స్మారక గ్రంథాలయం వ్యవస్థాపకులు దుర్వ సంతోష్ పేర్క
Nagoba Jatara : ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర (Nagoba Jatara) సందర్భంగా భారీగా ఆదాయం సమకూరింది. రూ.20 లక్షలకుపైగా ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు
Minister Konda Surekha | ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఇంద్రవెల్లి : మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర(Nagoba Jatara)కు భక్తజన సంద్రంగా మారింది. విశిష్టమైన ఈ జాతరను కన్నులారా చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర (Nagoba Jatara) ఆదివారం అర్ధ రాత్రి నుంచి వైభవంగా ప్రారంభం కానుంది.
ITDA JDM | ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతానికి చెందిన గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ సంస్థలతోపాటు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఐటీడీఏ జేడీఎం నాగభూషణ్ వెల్లడించారు.