ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించారు. గురువారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. గోండ్గూడ నుంచి స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అ�
ఆదివాసుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు. దుకాణాలతో పాటు రంగుల రాట్నాల వద్ద భక్తుల �
పుష్యమాస అమా వాస్యను పురస్కరించుకొని జనవరి 21వ తేదీన మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ప్రారంభించనున్నారు. అందులో భాగం గా మెస్రం వంశీయులు ఆదివారం రాత్రి నెలవంకకు మొక్కి సోమవారం నాగోబా మహా పూజ ప్రచార య
Nagoba | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. ఆదివారం ఉదయం మెస్రం వంశీయులు నాగోబా విగ్రహాన్ని
మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో గోండ్గూడ, ధుర్ముగూడ గ్రామాలకు చెందిన గుస్సాడీలతో పాటు బృందం సభ్యులు ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రాదేవి ఆలయానికి శుక్రవారం తరలివచ్చి�
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 11: పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సమక గ్రామ పంచాయతీ పరిధి పాటగూడలో చోటుచేసుకొన్నది. కవితకు ఏడుగురు పిల్లలు. కూలి పనులు చేస్త
ఇంద్రవెల్లి : ప్రతీ గ్రామం స్వచ్ఛ గ్రామాలుగా మారాలని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో అధికారులు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని అధికారులతో కలిసి
ఇంద్రవెల్లిలో భారీ వర్షం | ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు భారీ వర్షం కురిసింది. ఇంద్రవెల్లి మండలంలోని మామిడిగూడ, జైత్రంతండా, జెండాగూడ, చిత్తబాట గ్రామాలకు చెందిన