తలమడుగు : అందరి సహకారంతోనే కొవిడ్ వ్యాక్సినేషన్ను జిల్లాలో వందశాతం పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కరోనా ఉధృతి సమయంలో సేవలు అందించిన వైద్యం, , మీడియా సిబ్బందికి మండలంలోని ఉమ్�
వ్యాక్సినేషన్తో సత్ఫలితాలు ఇప్పటికే 75 శాతం పూర్తిఅయినా నిర్లక్ష్యం వద్దంటున్న నిపుణులు ఆదిలాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కట్టడికి సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్న
భూపాలపల్లి, అక్టోబర్ 29 : రాష్ట్రం, రాష్ర్టేతర సిమెంట్ పరిశ్రమలకు భూపాలపల్లి ఏరియా నుంచి లారీల ద్వారా బొగ్గు రవాణా అవుతుంది. డీజిల్ ధరల పెరుగుదలకు అనుగుణంగా కిరాయిలు పెంచాలని ‘ది కాకతీయఖని లారీ ఓనర్స్
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్గౌడ్బోథ్లో టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమావేశంభారీ సంఖ్యలో తరలిరావాలి : ఎమ్మెల్యే విఠల్రెడ్డి బోథ్, అక్టోబర్ 29:రాష్ట్ర సర్కారు సాధించిన ప్రగతిని నివ�
గుడిహత్నూర్,అక్టోబర్29 : బోథ్లో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు తరలివెళ్లారు. ముందు�
ఇచ్చోడ, అక్టోబర్ 29 : మండలంలోని గుండాల గ్రామంలో ఇటీవల ఉర్సులో భాగంగా జరిగిన ఘర్షణలో ఇద్దర్ని హత్య చేసిన 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ దంద్ర తెలిపారు. స్థానిక పోల
కొత్తగూడెం సింగరేణి, అక్టోబర్ 29: దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, సుస్థిరమైన అభివృద్ధి సాధించడంలో మైనింగ్ రంగానికి కీలక పాత్ర అని, ముఖ్యంగా తయారీ రంగానికి (మ్యాన్ ఫ్యాక్చరింగ్ సెక్టార్) అవసరమైన 12 అత
పోడు భూములు | పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై జిల్లా స్థాయిలో అఖిల పక్ష సమావేశాలను నిర్వహించాలని సీయం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శన
నిర్మల్ టౌన్, అక్టోబర్ 28 : తెలంగాణ ప్రభు త్వం గిరిజన రైతులకు తీపి కబురు అందించింది. పోడు భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని న
హాజీపూర్, అక్టోబర్ 28 : జిల్లాలో 18 ఏళ్లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యా