ముథోల్, అక్టోబర్ 28 : రైతులు వరి కొనుగో లు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సూచించారు. మం డలంలోని విట్టోలి గ్రామంలో గురువారం వరిధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించ�
నిర్మల్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిగ్రామాల్లో కాంటాలు ఏర్పాటు చేసి సేకరణఆదిలాబాద్, అక్టోబర్ 27 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళా�
హాజీపూర్, అక్టోబర్ 27 : ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమం – 2022 (ఎస్ఎస్ఆర్) ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న విడుదల చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. బుధవ
మంత్రి ఇంద్రకరణ్రెడ్డిఆలూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సారంగాపూర్, అక్టోబర్ 27: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల�
ఇచ్చోడ, అక్టోబర్ 27 : మండలంలోని గుం డాల గ్రామంలో బుధవారం ఇరు వర్గాల మ ధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరు మృ తి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉం డడంతో హైదరాబాద్కు తరలించారు. మరో ముగ్గురు మహిళలతో పాటు ఏ�
బోథ్, అక్టోబర్ 27: టీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎంపీపీ తుల శ్రీనివాస్, పార్టీ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్ పిలుపు నిచ్చా�
ఆదిలాబాద్: జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువతకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రాక్షన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ , హౌస్వైరింగ్ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్అసిస్టెంట్ డైరెక్టర్ రఘునాథ్ తెలిప
విరాళాల సేకరణ | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కే సర్పంచ్ మీనాక్షి గాడ్గే ఆధ్వర్యంలో గ్రామస్తుల నిధుల సేకరణ చేపట్టారు. ఇంటింటికి తిరిగి రూ. 51 వేల నిధులు సేకరించారు. మరిన్ని నిధులు సేకరించి యాదాద్రి ఆ
అన్నదాతల ఆత్మహత్యల వెనుక అసలు కారణాలెన్నో వ్యక్తిగత, సామాజిక సమస్యలు.. బీమా క్లెయిమ్లు చూపి తప్పుడు ప్రచారం పత్రికలు, ప్రతిపక్షాల అబద్ధాలపై అన్నదాతల ఆగ్రహం పదేండ్ల క్రితం ఓ లెక్క.. ఇప్పుడో లెక్క తగ్గిన బ
రూ 23 లక్షలు వసూలు చేసిన నిందితుడు అరెస్టు చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ తాండూర్, అక్టోబర్ 26 : ఎన్టీపీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు పెట్టిస్తానని రూ. 23 లక్షలు తీస�
2003లో సందర్శించి హామీ ఇచ్చిన నేత కేసీఆర్మహారాష్ట్ర సర్కారుతో చర్చలుఆ వెంటనే నిధులు మంజూరుఇరు రాష్రాల ఒప్పందంతో చకచకా సాగిన పనులుఆదిలాబాద్ జిల్లాలో 52 వేల ఎకరాలకు సాగు నీరందే అవకాశంఆనందంలో రైతులుఆదిలా�