హాజీపూర్, అక్టోబర్ 25 : కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్
ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 25 : జిల్లాలో ఇంటర్ ప్రథమ సం వత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యా యి. మొదటి రోజు 5,208 మందికి 4,751 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరు కాగా, 457 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో శ్రీ
తెల్లబంగారానికి రికార్డు స్థాయిలో ధరమద్దతు ధరకంటే రూ.1945 ఎక్కువకొనుగోలు చేస్తున్న వ్యాపారులుఆదిలాబాద్, అక్టోబరు 25 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో వానకాలం సీజన్లో 3.90 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని స�
నిర్మల్ టౌన్, అక్టోబర్ 25: జిల్లాలో నవంబర్ ఒకటి నాటికి వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్ల
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 25: హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో జిల్లా,మండల, గ్రామ స్థాయి నాయకులు భారీగా తరలివెళ్లారు. ఉదయం ఆదిలాబాద్ ను�
ప్రజల ఆకాంక్షల కోసమే పార్టీ ఆది నుంచీ ఉద్యమసారథి వెంటే నాయకులు, ప్రజల అడుగులు ఎన్నికలేవైనా టీఆర్ఎస్కే పట్టం లక్ష్యానికి మంచి సభ్యత్వాలు పాలనా సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం�
మంచిర్యాల జిల్లాలో 84.6 శాతం వ్యాక్సినేషన్163 ప్రత్యేక శిబిరాలు12 గ్రామాల్లో వందశాతంకరోనా నియంత్రణపై అధికారయంత్రాంగం విస్తృత ప్రచారంపీహెచ్సీలను తనిఖీ చేస్తున్న కలెక్టర్, డీఎంహెచ్వో మంచిర్యాల, అక్టోబ�
హాజీపూర్, అక్టోబర్ 24 : తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. ఈ నెల 25న వరంగల్లో నిర్వహించే సభకు సన్నాహక సమావేశాన్ని వేంపల్లి గ్రామ శివారుల�
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులునేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యేలు, కలెక్టర్క్వింటాల్కు రూ.7200-రూ.7400 ధర పలికే అవకాశంlమార్కెట్యార్డుకు చేరుకుంటున్న దూది వాహనాలు ఆదిలాబాద్, అక్టోబర్ 24 ( నమస్తే తెలంగాణ ప్
ఖానాపూర్ టౌన్, అక్టోబర్ 24: వచ్చే నెల 15న వరంగల్లో నిర్వహించే విజయగర్జన సభకు నియోజకవర్గం నుంచి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం
కేంద్రానికి వచ్చిన కేసులు: 566పరిష్కరించినవి:347పెండింగ్: 119టోల్ఫ్రీ నంబర్- 181,నిర్మల్ సఖి కేంద్రం సెల్ నంబర్: 8500540181 నిర్మల్ చైన్గేట్, అక్టోబర్ 24: వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖి కేంద్రాలు
పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ, హరితహారంపై చర్చ అడవులను ధ్వంసం చేసేవారిపై పీడీయాక్టు నమోదు చేయాలని ఆదేశం ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారంగ్రామ కమిటీలు నియమించాలని సూచన హాజరైన మంత్రి అల్లోల, ఉమ్మడి జి