మధ్యాహ్నం 2.03 గంటలకు 2 నుంచి 5 సెకన్లు కంపించిన భూమి ఇళ్లలోని వస్తువులు చిందరవందర భయంతో పరుగులు తీసిన జనం ఐదేళ్ల క్రితం ఇలాగే.. మంచిర్యాలటౌన్/సీసీసీ నస్పూర్/శ్రీరాంపూర్, అక్టోబర్ 23 : మంచిర్యాల జిల్లాలోని
కౌటాల, అక్టోబర్ 23 : సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ అన్నారు. మండలకేంద్రంలోని ఎమ్మెల్యే కోనప్ప నివాసంలో మండల కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మ
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 23: నవంబర్ 15న వరంగల్లో నిర్వహించే టీఆర్ఎస్ ద్విదశాబ్ది విజయగర్జన సభకు మంచిర్యాలలోని 36 వార్డులనుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరుకావాలని ఎమ్మెల్యే నడిపెల్లి ది
ప్రారంభించిన సంస్థ డైరెక్టర్లుగాలిలోని ఆక్సిజన్ గ్రహించి ఉత్పత్తి గోదావరిఖని, అక్టోబర్ 23 : సింగరేణి ఆర్జీ-1 పరిధిలోని ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. దీనిని సంస్థ డైరెక్టర్లు ఎస్.�
ఉమ్మడి జిల్లాలో 141 కేంద్రాలు హాజరుకానున్న 31,429 మంది విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఈసారి నూతనంగా మొబైల్ యాప్ వినియోగం కొవిడ్ నిబంధనలతో పరీక్షల నిర్వహణ బెంచ్కి ఒకరు చొప్పున సీటింగ్ ఏర్పాటు
ఎదులాపురం,అక్టోబర్ 23 : ఆదిలాబాద్ను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేద్దామని ఇన్చార్జి ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర అన్నారు. స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్లోని సమావేశ మందిరంలో శనివారం నేర సమీక్షా స�
తాంసి, అక్టోబర్ 23: సత్వర న్యాయం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సంస్థ జిల్లా కార్యదర్శి క్షమాదేశ్ పాండే అన్నారు. మండలంలోని బండలనాగాపూర్, పొన్నారిలో జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో శనివా�
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి నేడు పట్టణ, మండల కమిటీలతో సమావేశాలు 24న గ్రామ, వార్డు కమిటీ,27న నియోజకవర్గ సమావేశాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సన్నాహక సమావ�
రోజురోజుకూపెరుగుతున్న డీజిల్ ధరలు కరోనా కాటుతో ఇబ్బంది.. రాయితీలతో ప్రజల చెంతకు ప్రైవేట్, సొంత వాహనాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో గమ్యస్థానానికి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3500 మందికి ఉపాధి నిర్మల్ టౌన�
ప్రకటించిన కౌన్సిలర్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ సంస్థదక్షిణ భారతస్థాయిలో ఈ ఏడాది నాలుగోది..సీఎండీ శ్రీధర్ హర్షం శ్రీరాంపూర్/జైపూర్, అక్టోబర్ 22 : సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్�
ఎదులాపురం,అక్టోబర్ 22:బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలతో ఆర్థికంగా ఎదిగి.. క్రమం తప్పకుండా కిస్తులు చెల్లించాలని ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం స్థానిక �
నిర్మల్ టౌన్, అక్టోబర్ 22: నిర్మల్ జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను నిర్దేశించిన లక్ష్యం మేరకు అన్ని వర్గాల వారికి రుణ ప్రణాళికను అమలు చేసేలా బ్యాంకర్లు కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అ�