బోథ్, అక్టోబర్ 20: తెలంగాణలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం కల్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం బోథ్లోని పంచముఖి హనుమాన్ ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే రాథోడ్
తాంసి, అక్టోబర్ 20: జిల్లాలో ఆదివాసుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట నిర్వహించిన ఆ�
ఇంద్రవెల్లి, అక్టోబర్ 20: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఇంద్రవెల్లి పంచాయతీ కార్యాలయంలో సట్వాజీగూడ గ్రామానికి చె
జిల్లా రెండో అదనపు జడ్జి వెంకటేశ్పలు చోట్ల న్యాయ విజ్ఞాన సదస్సులు గర్మిళ్ల, అక్టోబర్ 20 : చట్టాలపై ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని జిల్లా రెండో అదనపు జడ్జి డీ వెంకటేశ్ సూచించారు. బుధవారం జిల�
రూ. కోటి మంజూరు ఒక్కో గూడేనికి రూ. 10 వేల చొప్పున.. ముఖ్యమంత్రి నిర్ణయంపై అడవిబిడ్డల ఆనందం ఆదిలాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది
ఎదులాపురం,అక్టోబర్19 : విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన�
ఉట్నూర్, అక్టోబర్ 19 : ఆదివాసీ పండుగలు, ఆలయాలకు నిధులిచ్చిన మొదటి సీఎం కేసీఆర్నే అని ఎంపీపీ పంద్ర జైవంత్రావు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్భవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపావళి పం
డబ్బును రెట్టింపు చేస్తామని రూ.29 లక్షలతో పరారీ దొంగబాబా, సహాయకురాలిని అరెస్టు చేసిన పోలీసులు రూ.11.70 లక్షల స్వాధీనం ఎదులాపురం, అక్టోబర్ 19 : బాబాల అవతా రంలోని మోసగాళ్లను జిల్లా పోలీసులు సకాలం లో వలపన్ని పట్ట�
ఖానాపూర్ రూరల్, అక్టోబర్ 19 : గ్రామాల అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్న తే టీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. బాదన కుర్తి గ్రామ పరిధిలో సైడ్ డ్రైనేజ
Crime news | మాయమాటలతో మోసాలకు పాల్పడుతున్న దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉట్నూర్ మండలం శ్యాంపూర్ కు చెందిన సూర్య వంశీ ఇటీవల బాబా అవతారమెత్తాడు. తాను పూజల ద్వారా డబ్బులు ర�
ఉమ్మడి జిల్లాలో పోలీసుల వరుస దాడులు పెద్ద మొత్తంలో మొక్కలు ధ్వంసం పోలీసుల అదుపులో 62 మంది ఆదిలాబాద్, అక్టోబర్ 18 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగుపై ఎక్సైజ్, పోలీసు శాఖ అ�