అరుదైన.. అందమైన పక్షి పాలపిట్ట పురాణాల్లోనూ ప్రస్తావన దసరా రోజు చూస్తే ఏడాదంతా మంచే జరుగుతుందనే విశ్వాసం ఐదు రాష్ర్టాలకు అధికారిక పక్షిగా గుర్తింపు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉనికి రక్షిస్తేనే మేలంటున్�
నేడు విజయదశమిఆలయాలు ముస్తాబురామ్లీలాకు ఏర్పాట్లుమంచిర్యాల, (నమస్తే తెలంగాణ)/కాగజ్నగర్ టౌన్, అక్టోబర్ 14 : పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు, బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఆసరా చేసుకొని, ముల్లోకాలను పీడించసాగ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 80శాతం పూర్తి రెండు జిల్లాల్లోని 645 గ్రామాల్లో వందశాతం.. నెలాఖరు దాకా అందరికీ వేసేలా ప్రణాళిక ఆదిలాబాద్, అక్టోబరు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా నివారణకు అధికారులు పకడ్�
రూ.కోటి నిధులతో అభివృద్ధి రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దేవరకోట, గండిరామన్న ఆలయాల్లో జమ్మిమొక్క నాటిన అమాత్యుడు చావడి నిర్మాణానికి శంకుస్థాపన ప్రజలకు దసరా శుభాకాంక్షలు నిర్మల్ అర్బన్, అక్టోబర్14 :
బోథ్, అక్టోబర్ 14: మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలతో గురువారం సాయంత్రం శోభాయాత్ర నిర్వహించారు. బోథ్, కౌఠ (బీ), ధన్నూర్ (బీ), కన్గుట్ట, మర్లపెల్లి, పొచ్చెర, కరత్వాడ, కుచ్లాపూర్లో ద
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఆదిలాబాద్ జిల్లాలో అడవుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. జిల్లాలో గతంలో దట్టమైన అడవులుండేవి. ఉమ్మడి రాష్ట్రంలో స్మగ్లర్లు అడవులను విచక్షణారహితంగా నరికి కలపన
ఈ నెల 31 వరకు దరఖాస్తు గడువు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 71,177.. ఇక 57 ఏళ్లు నిండిన వారికీ పింఛన్ సర్వత్రా హర్షాతిరేకాలు నిర్మల్ టౌన్, అక్టోబర్ 13 : 57 ఏళ్లు నిండిన వారికీ ఆసరా పింఛన్లు అందిస్తామన్న రాష్ట్ర సర్కారు
బోథ్, అక్టోబర్ 13: దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భం గా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్త్తున్నారు. బుధవారం కుంకుమార్చన చేశారు. బోథ్, ధన్నూర్ (బీ), కౌఠ (బీ),కన్గుట్ట, పొచ్చెర, కుచ్లాపూర్, కరత్వాడ, మర్లపెల�
ఆసిఫాబాద్కు మూడు,మంచిర్యాలకు ఐదు, ఆదిలాబాద్కు ఆరు, నిర్మల్కు తొమ్మిదో స్థానం యేటా రికార్డు స్థాయిలో వర్షపాతం అడవుల సంరక్షణకు సర్కారు చర్యలే కారణం అటవీ విస్తీర్ణంలో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకు నాలుగు
అమ్మవారికి ఒడిబియ్యం, పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి ఐకేరెడ్డి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కడియం శ్రీహరి,నిజామాబా
ఐచర్ వాహనం స్వాధీనంవివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం,అక్టోబర్ 12 : పట్టణంలో గతేడాది జరిగిన సిగరేట్ల దొంగతనం కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చ�