శ్రీరాంపూర్, అక్టోబర్ 18: రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటూ రవాణా చేస్తున్నామని, కొరత ఏర్పడే ప్రసక్తే లేదని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ స్పష్టం చేశార
నిర్మల్ టౌన్, అక్టోబర్ 18: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం�
కేంద్ర ప్రభుత్వ టీమ్కు సహకారమందించాలి..ఎదులాపురం,అక్టోబర్18: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులు వచ్చారని, వారికి ఆయా శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలని కలెక
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో తర్ఫీదు ప్రస్తుతం నేర్చుకుంటున్న 40 మంది.. భరోసా కల్పిస్తున్న స్వయం ఉపాధి కోర్సులు యువకుల హర్షం రెబ్బెన, అక్టోబర్ 17 : సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కారు
కోటపల్లి, అక్టోబర్ 17 : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండల నాయకుడు పాలపులపు చంద్రుకు ముఖ్యమ�
నిర్వాహకులు శిక్షణకు హాజరవ్వాలిడీఐఈవో శ్రీధర్ సుమన్హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు సూచన ఆసిఫాబాద్, అక్టోబర్17 : ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప
బోథ్, సెప్టెంబర్ 1: శాంతి భద్రతల పరిరక్షణకు పాటు పడుతూనే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బోథ్ పోలీసులు. బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముదావత్ నైలు, ఎస్సై రాజు, సిబ్బంది ఇన్చార్జి �
ఒకే వేదికపై 33 దుర్గమ్మల ఏర్పాటు10 వరల్డ్ రికార్డులు సొంతంనిర్మల్ అర్బన్, అక్టోబర్17 : జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో మహదేవ్ శక్తి సంస్థాన్ శివరాజయోగి కృష్ణ స్వామి ఆధ్వర్యంలో మొట్టమొదటి స