పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు ఇంద్రవెల్లి, అక్టోబర్12: మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసీ గిరిజనులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏజెన్సీ �
ఆదిలాబాద్ కలెక్టరేట్లో అధికారులు, వ్యాపారులతో సమావేశమైన ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్ వివిధ అంశాలపై చర్చ ఆదిలాబాద్, అక్టోబర్ 12 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.90 లక్ష�
బేల,అక్టోబర్12: సీఎం కేసీఆర్ మహిళలకు అండగా నిలుస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండలంలోని పోనాల, పాటన్ ,ఖోగ్దూర్, మంగ్రూడ్ తదితర గ్రామాల్లో మంగళవారం స్థానిక కలిసి బ
ఉమ్మడి జిల్లాలో 10.35 లక్షల ఎకరాల్లో సాగు 70 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా సీసీఐ ఆధ్వర్యంలో 24 కొనుగోలు కేంద్రాలు నేడు ఆదిలాబాద్ కలెక్టరేట్లో సమావేశం దసరాకు సేకరణ ప్రారంభం ఆదిలాబాద్, అక్టోబర్ 11 ( నమస్తే త�
బోథ్, అక్టోబర్ 11: పేద ప్రజల ఆరోగ్యానికి సర్కారు భరోసా కల్పిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు రూ. 6,67,000 విలువైన
భైంసా టౌన్, అక్టోబర్, 11 : ఛత్రపతి శివాజీ మహారాజ్ మెమోరియల్ నేషనల్ కమిటీ, డ్రీమ్స్ స్వచ్ఛంద సేవ ఆధ్వర్యంలో సోమవారం దేగాంలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై ఒక రోజు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భ�
జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్ : ప్రజలకు జవాబుదారిగా పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధికారులు, ప్రజాప్రతినిధు�
కేంద్రం తీరుతో వ్యవసాయంపై భారం10 నెలల్లో రూ.22 పెరుగుదల.. ప్రస్తుతం రూ.102.40ఉమ్మడి జిల్లాలో సగటున 6 లక్షల లీటర్ల విక్రయం70 శాతం సాగు రంగానికే వినియోగంయంత్రాల రేట్లు పెంచిన యజమానులుబీజేపీ ప్రభుత్వంపై రైతుల ఆగ్ర�
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 10 : ఉపాధ్యా యుల సంక్షేమానికి పాటుపడుతామని ఎమ్మెల్యే లు జోగు రామన్న, రాథోడ్ బాపూరావ్ పేర్కొ న్నారు. ఆదిలాబాద్లోని ఆదివారం ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం రాష్ట్ర కౌన్స�
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 10: దుర్గా మాత ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సంతోషం గా ఉండాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆల యం నుంచి దుర్గానగర్లోని ఆలయం వరకు చేపట్టి�