పూర్తిస్థాయి నీటిమట్టానికి కడెంప్రత్యేక పూజలు చేసిన అధికారులుకడెం, అక్టోబర్ 6 : కడెం ప్రాజెక్టు నిర్మించిన 70 ఏండ్ల చరిత్రలో ఈ ఏడాది జలాశయలో నీరు పూర్తిస్థాయి నీటిమట్టం నిల్వ ఉంచ డం ఆనందంగా ఉందని కడెం ప్�
గిరిజనుల ఆధ్వర్యంలో ర్యాలీకేసీఆర్ ప్రసంగంపై ఏజెన్సీ ఆదివాసీల హర్షంఇంద్రవెల్లి, అక్టోబర్ 6 : ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల సమస్యలను త్వరలో పరిష్కరిం చి, పట్టాలు ఇస్తామని, మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబ�
కడెం, అక్టోబర్ 6: అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. మండలంలోని కొండుకూర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గోళ్ల వేణుగోపాల్ ఆధ్వర్
కోతల్లో రైతన్నలు నిమగ్నంగతేడాది కంటే మద్దతు ధర రెట్టింపునిర్మల్ టౌన్, అక్టోబర్ 5 :పత్తికి ప్రత్యామ్నాయంగా వేసిన సోయా పంట చేతికొస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,87,397 ఎకరాల్లో సాగు చేయగా, 11.74 లక్షల క్
v గుడిహత్నూర్,అక్టోబరు 5: సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ అన్నారు. గుడిహత్నూర్, సీతాగోంది, వైజాపూర్, శాంతాపూర్, కొల్హార�
నార్నూర్, అక్టోబర్ 5 : మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలు ఇక్కడ ఎస్టీలుగా చెలామణి అవుతున్నారని, పోడు భూముల సమ స్య పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం హర్షనీయమని తుడుం దెబ్బ సం ఘం నాయకు
18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ ఓటు హక్కు కల్పించాలిఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఎదులాపురం,అక్టోబర్5: 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సి�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగటున నాలుగు మీటర్లలోపే నీరుఅన్ని మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదునిండుకుండలా చెరువులు, ప్రాజెక్టులుమత్స్యకారుల్లో ఆనందంయాసంగి సాగుకు ఇక ఢోకా లేదని సంబురంనిర్మల�
దస్తురాబాద్, అక్టోబర్4 : పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొనడంతో మండలంలోని మున్యాల గోండు గూడెం ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) మండల కమిటీ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి �
ఎదులాపురం , అక్టోబర్ 4: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. భారత ఎన్నికల కమిషన్ రూపొందించిన ఓటర్ హెల్ప్లైన్ యాప
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి వెను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్