జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నేరడిగొండ : గ్రామాల్లో చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంల�
ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ నటరాజన్కరంజి(టి)లో పచ్చదనం బాగున్నది : అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్బోథ్, అక్టోబర్ 7 : మొక్కల పెంపకంలో బోథ్ మండల పరిషత్ కార్యాలయం ఆదర్శంగా నిలు స్తున్నదని ఆదిలాబాద్�
బోథ్, అక్టోబర్ 7: టీఆర్ఎస్తోనే బతుకమ్మ పండుగకు గుర్తింపు వచ్చిందని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. బోథ్లోని రైతు వేదిక భవనంలో గురువారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆ�
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 7: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గామాత, శారదా దేవి విగ్రహాలను భక్తులు ప్రత్యేక మండపాల్లో ప్రతిష్టించారు. అమ్మవార్లకు తొలిరోజుల ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలో సుమారు 200 వర
పూర్తిస్థాయి నీటిమట్టానికి కడెంప్రత్యేక పూజలు చేసిన అధికారులుకడెం, అక్టోబర్ 6 : కడెం ప్రాజెక్టు నిర్మించిన 70 ఏండ్ల చరిత్రలో ఈ ఏడాది జలాశయలో నీరు పూర్తిస్థాయి నీటిమట్టం నిల్వ ఉంచ డం ఆనందంగా ఉందని కడెం ప్�
గిరిజనుల ఆధ్వర్యంలో ర్యాలీకేసీఆర్ ప్రసంగంపై ఏజెన్సీ ఆదివాసీల హర్షంఇంద్రవెల్లి, అక్టోబర్ 6 : ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల సమస్యలను త్వరలో పరిష్కరిం చి, పట్టాలు ఇస్తామని, మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబ�
కడెం, అక్టోబర్ 6: అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. మండలంలోని కొండుకూర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గోళ్ల వేణుగోపాల్ ఆధ్వర్
కోతల్లో రైతన్నలు నిమగ్నంగతేడాది కంటే మద్దతు ధర రెట్టింపునిర్మల్ టౌన్, అక్టోబర్ 5 :పత్తికి ప్రత్యామ్నాయంగా వేసిన సోయా పంట చేతికొస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,87,397 ఎకరాల్లో సాగు చేయగా, 11.74 లక్షల క్
v గుడిహత్నూర్,అక్టోబరు 5: సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ అన్నారు. గుడిహత్నూర్, సీతాగోంది, వైజాపూర్, శాంతాపూర్, కొల్హార�
నార్నూర్, అక్టోబర్ 5 : మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలు ఇక్కడ ఎస్టీలుగా చెలామణి అవుతున్నారని, పోడు భూముల సమ స్య పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం హర్షనీయమని తుడుం దెబ్బ సం ఘం నాయకు
18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ ఓటు హక్కు కల్పించాలిఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఎదులాపురం,అక్టోబర్5: 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సి�