ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. క్వింటాళుకు 7,920 రుపాయలు ధర పలుకుతున్నది. మద్దతు ధరను మించి కోనుగోళ్లు జరుగుతున్నాయి. రూ.6025 రుపాయల మద్దతు ధరను మించి క్వింటాళుకు అదనంగా 1895 రూపాయలకు కోనుగోళ్లు చేస్తున్నారు. మంచి ధర పలుకుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.