కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లపై చేతులెత్తేసినట్టేనా? అంటే అధికారవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పత్తి రైతులకు ప్రైస్ డెఫిసియెన్సీ పేమెంట్ సీ�
పత్తి పంట చేతికందినప్పటి నుంచి అమ్ముకునేందుకు పత్తి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించేందుకు చెన్నూ ర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆప్
మంచిర్యాల జిల్లా చెన్నూర్ సమీపంలోని కాటన్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ చెన్నూర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. చెన్నూర్
రాష్ట్రంలో వానకాలం సీజన్లో జరిగిన పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా ఇప్పటికే వరం�
జిల్లాలో పత్తి కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్కుమార్ దీపక్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ సర్వర్ డౌన్ కారణ�
చెన్నూర్లో పది రోజులకుపైగా పత్తి కొనుగోళ్లు నిలిపివేయగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. నిత్యం తెల్లవారు జామున జిన్నింగ్ మిల్లుల వద్దకు చేరుకోవడం.. తీరా కొనుగోలు చేయడం లేదంటూ సీసీఐ చేతులెత్తేయడం
పాలకుల నిర్లక్ష్యం పత్తి రైతుల పాలిట శాపంగా మారింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి విక్రయించి మద్దతు ధర పొందుదామనుకున్న పత్తిరైతుల ఆశలపై ప్రభుత్వాలే నీళ్లు చల్లుతున్నాయి.
సీసీఐ అధికారులు సర్వర్ సమస్య అంటూ పత్తి విక్రయాలు నిలిపేయడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. పత్తిని ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఒకసారి ఇంటి నుంచి
జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. సర్వర్ డౌన్ పేరిట సీసీఐ సుమారు పది రోజులుగా కొనుగోళ్లకు బ్రేక్ వేయగా, పత్తి వాహనాలతో జిన్నింగ్ మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున
నాలుగు రోజులుగా పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంపై రైతులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. దళారుల నుంచి కొనుగోలు చేయడానికే తమ నుంచి పత్తి కొనడం లేదంటూ ర�
పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 150 మంది రైతులు రోడ్డెక్కారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గేటు వద్ద రాయిచూర్ హైవేపై పత్తి లోడ్ ఉన్న ట్రాక్టర్లను ఉంచి బైఠాయించారు.
పత్తి కొనుగోళ్లు చేయ కపోవడంతో రైతులు మూడు రోజులుగా అవస్థలు పడుతున్నా రు. అడ్డాకుల మండలంలోని ఎస్ఎస్వీ కాటన్ మిల్లు వద్ద ఏర్పా టు చేసిన కేంద్రానికి శనివారం రైతులు పత్తి లోడుతో వచ్చారు. అప్పటి నుంచి కొన�
ధాన్యం, పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెడితే ఊర్కునేది లేదని మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. నియోజకవర్గంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో వారం రోజులుగా పత్తి విక్ర�