పంటలు కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలకు నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద హైదరాబాద్- నాగ్పూర్ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల పెద్ద ఎత్తున ఆందోళ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, సీసీఐ కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీరనినష్టం జరుగుతున్నదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు
పత్తి రైతుల కష్టాలపై బీఆర్ఎస్ పోరుబాటకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. బీఆర్ఎస్ డిమాండ్ నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం మంగళవారం చర్చలు జరిపింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి త�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వరుసగా రెండో రోజు కూడా సీసీఐ కేంద్రాల వద్ద పత్తి రైతులకు పడిగాపులు తప్పలేదు. పత్తి కొనుగోళ్లను తగ్గించడమే లక్ష్యమన్నట్లుగా కాటన్ క
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలకేంద్రంలో జిన్నింగ్ వ్యాపారులు పత్తి కొనుగోళ్లను సోమవారం నిలిపివేశారు. మిల్లుకు నిరవధిక బంద్ ఫ్లెక్సీని ఏర్పా టు చేసి, రైతులు సహకరించాలని కోరారు. సీసీఐ అధికారులు ఎల్1,
రైతులు ఎవరూ అధైర్య పడవద్దని మీకు అండగా ఉం టానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం ఉండవెల్లి మండలంలోని ఉండవల్లి స్టేజి సమీపంలో శ్రీవరసిద్ధి వినాయక కాటన్ మిల్లు లో సమ్మె కారణంగా పత్తి కొనుగోళ్లను నిలిప�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం సమ్మె బాట పట్టాయి. ఐదు జిల్లాల్లో కొనుగోళ్లు నిలిపి�
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ�
పత్తి కొనుగోళ్ల విషయంలో నూతన నిబంధనలు తీసుకురావడానికి సీసీఐ చెప్పిన కారణం అత్యంత హాస్యాస్పదంగా, అసహ్యంగా నూ తోస్తున్నది. పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లు లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయని, వాట�
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీరుపై మరోసారి కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులతోపాటు కాటన్ మిల్లులను ఇబ్బందులకు గురిచేసేలా పత్తి కొనుగోళ్లల్లో కఠి�
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లపై విధిస్తున్న నిబంధనలతో పత్తి కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు, పత్తిని అమ్ముకోవాలనుకున్న అన్నదాతలకు
కొనుగోలు కేంద్రాలకు రైతులు నేరుగా తీసుకొచ్చిన పత్తిని తేమ, నాణ్యత పేరుతో కొర్రీలు పెట్టి తిరస్కరిస్తున్న అధికారులు.. అదే పత్తిని రైతుల పేరుతో వ్యాపారులు తీసుకెళ్తే మాత్రం కండ్లకు అద్దుకుని కొనుగోలు చే�