ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు నేటి(సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు 4,12,436 ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28.87 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తోందని అంచనా వేశారు.
వానకాలం ధాన్యాన్ని 2లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యంగా ఇందుకు 199 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో రైతుల నుంచి వానకాలం ధాన్యం, పత్తి కొనుగోలు �
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో 3.85 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగుచేశారు. 25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్�
రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని, సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై సోమవారం