పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 150 మంది రైతులు రోడ్డెక్కారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గేటు వద్ద రాయిచూర్ హైవేపై పత్తి లోడ్ ఉన్న ట్రాక్టర్లను ఉంచి బైఠాయించారు.
పత్తి కొనుగోళ్లు చేయ కపోవడంతో రైతులు మూడు రోజులుగా అవస్థలు పడుతున్నా రు. అడ్డాకుల మండలంలోని ఎస్ఎస్వీ కాటన్ మిల్లు వద్ద ఏర్పా టు చేసిన కేంద్రానికి శనివారం రైతులు పత్తి లోడుతో వచ్చారు. అప్పటి నుంచి కొన�
ధాన్యం, పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెడితే ఊర్కునేది లేదని మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. నియోజకవర్గంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో వారం రోజులుగా పత్తి విక్ర�
తేమ పేరుతో పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) చుక్కలు చూపిస్తున్నది. పత్తి కొనుగోళ్లు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా... ఇప్పటివరకు 24 జిల్లాల్లో ఒక్క దూది పింజ కూడా కొనుగోలు చేయలేదు.
రైతులు పండిస్తున్న తెల్లబంగారం చేతికి వస్తుండడంతో మోసాలతో కొనుగోలు చేసే దోపిడీ దొంగలు తయారవుతున్నారు. 25 కిలోలు గానీ, 50 కిలోలు గానీ.. ఒక్కసారి కాంటాపై బస్తా పెడితే ఏడు నుంచి పది కిలోల పత్తిని మాయ చేస్తున్న �
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లలో 4 గంటల పా టు జాప్యం జరిగింది. దీంతో రైతులు, కార్మికులు ఇబ్బందులకు గురయ్యారు. మార్కెట్ కమిటీ పరిధిలోని పత్తియార్డులో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పత్తిక�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దిగుబడులు ప్రారంభమైనా.. కొనుగోళ్లు ప్రారంభంకాలే దు. దీంతో రైతులు చేతికొచ్చిన పంటను నిల్వ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 23న పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తున్నామని ప్రకటి
రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు కొనసాగించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను కోరారు. కొనుగోలు కేంద్రాలను మూసేస్తే రైతులు ఇబ్బంది పడతారని పేర్కొన్న�
చెన్నూర్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లలో జాప్యమవుతున్నది. సీసీఐ సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతులు పత్తిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.