పత్తి కొనుగోళ్ల విషయంలో నూతన నిబంధనలు తీసుకురావడానికి సీసీఐ చెప్పిన కారణం అత్యంత హాస్యాస్పదంగా, అసహ్యంగా నూ తోస్తున్నది. పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లు లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయని, వాట�
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీరుపై మరోసారి కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులతోపాటు కాటన్ మిల్లులను ఇబ్బందులకు గురిచేసేలా పత్తి కొనుగోళ్లల్లో కఠి�
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లపై విధిస్తున్న నిబంధనలతో పత్తి కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు, పత్తిని అమ్ముకోవాలనుకున్న అన్నదాతలకు
కొనుగోలు కేంద్రాలకు రైతులు నేరుగా తీసుకొచ్చిన పత్తిని తేమ, నాణ్యత పేరుతో కొర్రీలు పెట్టి తిరస్కరిస్తున్న అధికారులు.. అదే పత్తిని రైతుల పేరుతో వ్యాపారులు తీసుకెళ్తే మాత్రం కండ్లకు అద్దుకుని కొనుగోలు చే�
పత్తి రైతులకు ఈ సీజన్ కన్నీళ్లే మిగిల్చింది. ఓ వైపు ప్రకృతి పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంటే మరోవైపు పాలకుల తీరుతో పత్తి రైతు పరిస్థితి ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉంది. దీంతో పత్తి రైతులకు ఈ ఏడాది ప�
రాష్ట్రవ్యాప్తంగా పత్తిపంట చేతికొచ్చే సమయంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోళ్లు జరుగక ఒకచోట, వర్షాల కారణంగా తడిసి పరిహారం అందక మరోచోట రైతులు అవస్థలు పడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో గిరిజనులు
పెద్దపల్లి జిల్లాలో రాబోవు మూడు రోజుల పాటు పత్తి కొనుగోలు బంద్ చేసున్నామని, జిల్లాలోని మార్కెట్ యార్డులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రైతాంగానికి విజ్ఞప్త�
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం తర్వాత హైడ్రామా మధ్య పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామని ప
పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), జిన్నింగ్ మిల్లుల మధ్య ఎడతెగని పంచాయితీ నడుస్తున్నది. కొత్త నిబంధనలు అమలు చేయాల్సిందేనని సీసీఐ ఒత్తిడి చేస్తుండగా.. ససేమిరా అంటూ జిన్నింగ్ మి�
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లపై చేతులెత్తేసినట్టేనా? అంటే అధికారవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పత్తి రైతులకు ప్రైస్ డెఫిసియెన్సీ పేమెంట్ సీ�
పత్తి పంట చేతికందినప్పటి నుంచి అమ్ముకునేందుకు పత్తి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించేందుకు చెన్నూ ర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆప్
మంచిర్యాల జిల్లా చెన్నూర్ సమీపంలోని కాటన్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ చెన్నూర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. చెన్నూర్
రాష్ట్రంలో వానకాలం సీజన్లో జరిగిన పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా ఇప్పటికే వరం�