ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. జొన్న పంట చేతికొచ్చి 15 రోజులు దాటినా కొనుగోళ్లు జరగడం లేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇన్చార్�
ఎండలు మండుతున్నాయి. సోమవారం 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డు నంబర్-2 ఆవరణలో ప్రతి సోమవారం ఎడ్ల అంగడి జరుగుతుంది.
ఆదిలాబాద్ మార్కెట్యార్డులో పత్తి విక్రయాల్లో దళారుల దందా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులుగా దళారులు మాయాజాలం ప్రదర్శిస్తూ అమాయక రైతుల పేరిట వందల క్వింటాళ్ల పత్తిని సీసీఐకి విక్రయిస్తూ భారీగా సొమ్ము �
అది ఆదిలాబాద్ మార్కెట్ యార్డు.. శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు చెప్పడంతో వందలాది మంది రైతులు దాదాపు 300 వాహనాల్లో పత్తిని తీసుకుని వచ్చారు.
మార్కెట్లో సోయాబీన్ ధర భారీగా పడిపోయింది. మద్దతు ధర క్వింటాలుకు రూ. 4892 ఉండగా మార్కెట్లో కేవలం రూ. 3500 నుంచి రూ. 4వేల లోపే ధర పలుకుతున్నది. ఎన్నికల సమయంలో పంట మద్దతు ధరకు అదనంగా రూ.450 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన �
కేంద్ర ప్రభు త్వం సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నది. క్వింటాలుకు రూ.7,020 మద్దతు ధర పెట్టి మార్కెట్ యార్డుల్లో కొంటున్నది.