ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగటున నాలుగు మీటర్లలోపే నీరుఅన్ని మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదునిండుకుండలా చెరువులు, ప్రాజెక్టులుమత్స్యకారుల్లో ఆనందంయాసంగి సాగుకు ఇక ఢోకా లేదని సంబురంనిర్మల�
దస్తురాబాద్, అక్టోబర్4 : పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొనడంతో మండలంలోని మున్యాల గోండు గూడెం ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) మండల కమిటీ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి �
ఎదులాపురం , అక్టోబర్ 4: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. భారత ఎన్నికల కమిషన్ రూపొందించిన ఓటర్ హెల్ప్లైన్ యాప
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి వెను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్
రాష్ట్రంలో 79.41 శాతం మార్కులతో రెండో స్థానంవరించిన కాయకల్ప అవార్డు, ఎన్క్వాస్ సర్టిఫికెట్విశిష్ట సేవలకు జాతీయ స్థాయి గుర్తింపువైద్యుల సమష్టి కృషి ఫలితంపచ్చదనం, పరిశుభ్రత, వైద్యుల పనితీరుకు నిదర్శనంద
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిబతుకమ్మ చీరెలు పంపిణీనిర్మల్ అర్బన్, అక్టోబర్3 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని
ఇంద్రవెల్లి, అక్టోబర్ 3 : గ్రామీణ ప్రాంతం లోని ఆదివాసీ గిరిజన యువత ఉన్నత చదువులు చదువుకుంటేనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొ న్నారు. మండలంలోని కెస్లాపూర్ గ�
బతుకమ్మ చీరెలు | ప్రతి ఆడ బిడ్డ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే రామన్న | రాష్ట్రంలో 90% మంది కూలీనాలి చేసుకునే వారే ఉన్నారని, వారికి తోడ్పాటు నిచ్చేలా ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు కొత్త చీరెలు కానుకగా అందిస్తారని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
ఎదులాపరం,అక్టోబర్2: మహాత్మా గాంధీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్�
జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్ : గ్రామస్వరాజ్యం దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అరిహ్నశలు కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు గాంధీ జయంతిని పు�