కడెం, అక్టోబర్ 6: అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. మండలంలోని కొండుకూర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గోళ్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కడెం మండలానికి సరిపడా చీరెలను పం పించాలని ఆమె కలెక్టర్కు ఫోన్ చేసి కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నల్ల జీవన్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఆకుల లచ్చన్న, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్ హైమద్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కానూరి సతీశ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మల్లేశ్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు కన్నె శ్రీనివాస్, ఎంపీటీసీ నల్ల దేవేంద్ర, సర్పంచ్ మెలుగూరి రాముగౌడ్, నాయకులు కొండపురం లక్ష్మణ్, ఆర్క మధు, జీ సురేందర్, షర్ఫొద్దీన్, మల్లేశ్, కల్లెం తిరుపతిరెడ్డి, హసీబ్, తిరుపతిరెడ్డి, ఐకేపీ ఏపీఎం రాజారాం, సీసీ స్వామి పాల్గొన్నారు.
ఖానాపూర్రూరల్, అక్టోబర్ 6 : మండలం లోని తర్లపాడుతో పాటు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే రేఖానాయక్ బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేం దర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ గొర్రె గంగా ధర్, మండల అధ్యక్షుడు రాజగంగన్న, కౌన్సిలర్లు కావలి సంతో ష్, కుర్మ శ్రీనివాస్, జన్నారం శంకర్, నాయకులు కొక్కుల ప్రదీప్, కౌట మహేశ్, ద్యావతి రాజేశ్వర్, గుగ్గిల రాజేందర్, ఆకుల వెంకాగౌడ్, మోహిన్, మోహరాజ్, పరాం కుశం శ్రీనివాస్, జోసెఫ్, కమిషనర్ జాదవ్ సంతోష్, తర్లపాడు సర్పంచ్ పెద్ది గోదావరి, పెద్ది నర్సయ్య, రామిడి మహేశ్, పెద్ది మల్లేశ్, ఐకేపీ ఏపీఎం సునంద,అంబటి చంద్రయ్య పాల్లొన్నారు.
దస్తురాబాద్,అక్టోబర్ 6 : మండల కేంద్రం లోని రైతు వేదికలో ఎమ్మెల్యే రేఖా నాయక్ మహి ళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అనం తరం మున్యాలలో హైమాస్ట్ లైట్లను ప్రారంభిం చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శారద, ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయ క్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ రఫీక్, సర్పంచ్లు నిమ్మతోట రాజమణి, దుర్గం శంకర్, ముష్కె అంజన్న, ఉప సర్పంచ్లు కొమురెళ్లి, మాణిక్రావు, రైతుబంధు సమితి మండల అధ్య క్షుడు సిర్ప సంతోష్, తహసీల్దార్ గజానన్, ఎంపీ డీవో వెంకటేశ్వర్లు, డీపీఎం విజయలక్ష్మి, ఆర్ఐ గంగన్న, ఏపీఎం గంగాధర్, సీసీ రతిలాల్, లావ ణ్య, కృష్ణవేణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ము డికె అయిలయ్య యాదవ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాజనర్సయ్య, నాయ కు లు శ్రీనివాస్, శివయ్య, రమేశ్ రావు, రాజ లిం గం, లక్ష్మీరాజం, శరత్ రెడ్డి, గంగన్న, నరేశ్ గౌడ్, కమ లాకర్, రాజన్న, విలాస్ యాదవ్ పాల్గొన్నారు.
ఉట్నూర్, అక్టోబర్ 6: స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎమ్మెల్యే రేఖానాయక్ మహిళలకు బతుకమ్మ చీరెలను బుధవారం పంపీణీ చేశారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలా ల్లో 33వేల చీరలను పంపిణీకి సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్ రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, ఎంపీడీవో తిరుమల, మండల అధ్యక్షుడు కందుకూరి రమే శ్, నాయకులు శారద, పోషక్క, శ్రీరాం నాయక్, ధరణి రాజేశ్, రాజ్కుమార్, శ్యాం, సతీశ్, ఐకేపీ అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, అక్టోబర్ 6 : ఇంద్రవెల్లి పంచా యతీ కార్యాలయంలో ఎమ్మెల్యే రేఖానా యక్ మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్ రావ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అమ్జద్, ఎంపీ టీసీలు జాదవ్ స్వర్ణలత, గిత్తే ఆశాబాయి, సర్పం చ్ కోరెంగా గాంధారి, టీఆర్ఎస్ మాజీ మండ లాధ్యక్షుడు షేక్ సూఫియాన్, నాయకులు దేవ్ పూజె మారుతి, శ్రీరాంనాయక్, వసంత్రావ్, సుకేష్మ, శివాజీ, ఐకేపీ ఏపీఎం రాథోడ్ రామా రావ్, సీసీ శ్రీరాం, ఐకేపీ సిబ్బంది కొట్నాక్ బారిక్ రావ్, ఫిరోజ్, పాల్గొన్నారు.