ఏర్పాటుతో ఎంతో ప్రయోజనంపెరుగనున్న రైళ్ల సంఖ్యపలు ప్రాంతాలకు వెళ్లే అవకాశంఇక్కడే రైలు బోగీల నిర్వహణఆదిలాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సువిశాలమైన ప్రదేశంలో వి
నేటి నుంచి మార్పులు చేర్పులుజనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారికి ఓటు హక్కు కల్పించేలా చర్యలుడిసెంబర్ 20 వరకు సవరణలుజనవరి 5 వరకు కొత్త, 15న తుది జాబితాలు కుమ్రం భీ ఆసిఫాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ)/ మంచిర్�
రైతును రాజు చేసేందుకు సర్కారు కృషిమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిదిలావర్పూర్లో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభందిలావర్పూర్, అక్టోబర్ 31 : మార్కెట్�
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 2-3 సెకన్ల పాటు ప్రకంపనలుభయాందోళనలో ప్రజలుదిందాలో కూలిన గుడిసెమంచిర్యాల, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 31: జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం వచ్చింది. జిల్లాలోని పలు చోట్ల మూడు న�
కుభీర్, అక్టోబర్ 31 : పార్టీకి కార్యకర్తలే పునాదిరాళ్ల వంటివారని, కష్టపడే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాల
నార్నూర్, అక్టోబర్ 31 : ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించే పనులను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రజలకు సూచించారు. గాదిగూడ మండలంలోని దాబా(కే) రైతువేదిక భవనంలో ఆ�
నవంబర్ 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణఅటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికలెక్టర్ల అధ్యక్షతన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలుఅడవుల సంరక్షణపై
వివిధ రాష్ర్టాల నుంచి వేలాదిగా తరలిరానున్న ఆదివాసులువిగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లుగోదావరిలో పుణ్యస్నానాలు, ప్రత్యేక పూజలు దండేపల్లి, అక్టోబర్ 30 : దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో ఉన్న పద్�
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 30: పట్టణ ప్రజలకు రూపాయికే నల్లా కనెక్షన్తో మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం పట్ట�
తలమడుగు, అక్టోబర్ 30 : అందరి సహకారంతోనే గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయిందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం మండలంలోని ఉమ్రి గ్రామంలో మహారాష్ట్ర బ్యాంక్ అసిస్ట�