ఉట్నూర్ రూరల్, నవంబర్ 6: పంటల్లో సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్, రాజశేఖర్ అన్నారు. మండలంలోని చెక్పోస్ట్ కొత్తగూడెంలో వర
కేంద్రం వడ్లు కొనేందుకు సుముఖంగా లేదురైతులకు రాష్ట్ర ప్రభుత్వ భరోసామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిరాచాపూర్లో కొనుగోలు కేంద్రం ప్రారంభంలక్ష్మణచాంద, నవంబర్ 5 : రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ర�
కడెం, నవంబర్ 5: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల హాజరుశాతాన్ని పెంచాలని నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కడెం జడ్పీ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార
పెంచికల్పేట్, నవంబర్ 5 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్-బెజ్జూర్ ప్రధాన రహదారిపై బొక్కివాగు వంతెన సమీపంలో శుక్రవారం పెద్ద పులి కనిపించడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. శుక్రవారం పెంచ�
ఎదులాపురం, నవంబర్ 5 : ప్రతీ హాబిటేషన్కు ఎఫ్ఆర్సీ టీంను ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పోడు భూముల క్లెయిమ్స్కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన పనులపై కల
కుభీర్, నవంబర్ 5 : తెలంగాణ రాష్ట్రం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం మని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని రామునాయక్ తండా, దావూజీనాయక్ తండాల్లో శుక్రవారం ‘మేరా’ వేడుక�
కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 5: సింగరేణి సంస్థ వచ్చే ఏడాదికి నిర్దేశించుకున్న 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలంటే కొత్త ఓసీ గనులను సకాలంలో ప్రారంభించాల్సిన అవసరం ఉందని సీఎండీ శ్రీధర్ అభిప్రాయ�
బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఓ ఇంట్లోకి వాహనం దూసుకెళ్లగా .. తృటిలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని రంఖం గ్రామంలో గురువారం గ్రామంలోని ఎం. శ్రీరామ్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రమాదవశాత్తు మ్యాక్స్
ఎదులాపురం, నవంబర్3: గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించాలని, అర్హులందరికీ లబ్థి చేకూరేలా కమిటీలు పనిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్�
మంజూరు చేసిన రాష్ట్ర సర్కారుఅభివృద్ధి పనులు, పరికరాల కొనుగోలుకు వినియోగంఇక అందుబాటులోకి 250 పడకలుత్వరలోనే టెండర్లు పిలుస్తాం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినిర్మల్ అర్బన్, నవంబర్ 3 : నిర్మల్ జిల్లా ద