ఉమ్మడి జిల్లాలో సారవంతమైన నేలలు పప్పు ధాన్యాల సాగుతో ప్రయోజనాలు నీరు, విద్యుత్ వినియోగం అంతంతే తక్కువ సమయంలోనే పంట చేతికి తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి ఆదిలాబాద్, నవంబరు 9 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి):
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర ఎదులాపురం, నవంబర్ 9 : నేరాల కట్టడికి పోలీసు అధికారులకు అదనంగా కీలక బాధ్యతలు అప్పగించినట్లు ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర పేర్కొన్నారు. పోలీస్ క్�
వయోజనులకు ఓటు హక్కు కల్పించాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,నవంబర్ 9: వయోజనులు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునే విధంగా జిల్లాలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సిక్తా ప�
ఉట్నూర్ రూరల్, నవంబర్ 9 : పోడు భూముల దరఖాస్తులు స్వీకరించే గ్రామ కమిటీలను త్వరగా ఎంపిక చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. మండలంలోని ఘన్పూర్ పంచాయతీ పరిధిలోని కల్లూర్గూడ గ్రామంలో అధికారులు నిర్వహ�
ఎదులాపురం,నవంబర్9: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని డీఎల్ఎస్ఏ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీఎస్ జగ్జీవన్ కుమార్ అన్నారు. న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్ల�
ఉట్నూర్ రూరల్, నవంబర్ 9: ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు లబ్ధి చేకూరుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. బీర్సా యిపేట్, గంగన్నపేట్లో ఐకేపీ మహిళా సంఘం ఆధ్వర్యంలో, మండల పరిషత్ కా�
గౌడ, ఎస్సీ, ఎస్టీలకు 57 దుకాణాల కేటాయింపుమిగతావి జనరల్ విభాగంలో టెండర్కు అవకాశంలాటరీ పద్ధతిన ఎంపిక చేసిన ఆయా జిల్లాల కలెక్టర్లు ఎదులాపురం, నవంబర్ 8 : జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట
బెల్లంపల్లిరూరల్, నవంబర్ 8: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అసత్య ఆరోపణలు చేయడం తగవని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. బెల్లంపల్లి ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ అధ్యక్షుడు
ఎదులాపురం, నవంబర్ 8 : న్యాయవ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి వై.రేణుక పే�
నిర్మల్ టౌన్, నవంబర్ 8 : ఈ నెల 14 వరకు జిల్లాలో బాలల దినోత్సవ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బాలల దినోత్సవ వారోత్సవ�
నిర్మల్ అర్బన్, నవంబర్ 8: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని డీఈవో రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని శాంతినగర్ కేజీబీవీలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బ�