జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో బాలల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఆయా పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాల
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 13: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని మావల సర్పంచ్ దొగ్గలి ప్రమీల అన్నారు. శనివారం మావలలోని పశువైద్యశాలలో ఏర్పాటు చేసిన గాలికుంటు నివారణ టీకాల ప్రారంభం కార్యక్రమంలో
లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 13: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి లక్
ఆదిలాబాద్ డీఈవో ప్రణీతతలమడుగు, నవంబర్ 11 : విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. మండలంలోని బరంపూర్ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ మండల శ�
ఉమ్మడి జిల్లాలో ‘టీఆర్ఎస్ రైతు ధర్నా’ విజయవంతం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కర్షకులు ర్యాలీలు, నినాదాలతో దద్దరిల్లిన నియోజకవర్గ కేంద్రాలు బీజేపీ మోసపూరిత విధానాలపై మండిపాటు నిర్మల్లో మంత్రి అల్లోల, చె�
నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సత్ఫలితాలనిస్తున్న పోలీసుల తనిఖీలు వెలుగులోకి మద్యం,గుట్కా దందా వందల సంఖ్యలో అనుమతిలేని వాహనాలు అక్రమార్కుల గుండెల్లో గుబులు.. జిల్లాలో ఇప్పటి వరకు 13 సా
బీజేపీ దిగి రాకుంటే ఢిల్లీలోధర్నాచేస్తాంమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, నవంబర్ 12 : యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో కేంద్రం మెడలు వంచైనా రైతులకు న్యాయం చ�
బోథ్, నవంబర్ 12: పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బోథ్ మండలం పిప్పల్ధరిలో ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులతో శుక్రవా�
ఇచ్చోడ, నవంబర్ 12 : పశువైద్య శిబిరాలను వినియోగించుకోవాలని జిల్లా పశు సంవర్ధకశాఖాధికారి డాక్టర్ రంగారావు అన్నారు. మండలంలోని కామగిరిలో శుక్రవారం పశువులకు గాలికుంటు నివారణ టీకాలను వేశారు. ఈ సందర్భంగా ఆయన �
అఖిల భారత వనవాసీ కల్యాణ ఆశ్రమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్కే నాగుఇంద్రవెల్లి, నవంబర్ 12 : మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయ దర్బార్హల్లో వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్వహించే బిర్సాముండా �
డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలుమంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరిరాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షహాజీపూర్, నవంబర్ 12 : స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్న
మంచిర్యాల అర్బన్, నవంబర్ 12 : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా సాగాలని జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. ఈ నెల 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా, శిశ
కేంద్రం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ నేడు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ధర్నాలు పాల్గొననున్న మంత్రి, ఎమ్మెల్సీ, విప్, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు పెద్ద సంఖ్యలో తరలిరానున్న రైతులు నిర్మల్ టౌన్, న