సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆసక్తిరెబ్బెన మండలంలో 179 ఏర్పాటుపోలీసుల ప్రత్యేక చొరవరెబ్బెన, నవంబర్ 14: ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న నేరాలు, ఘోరాలపై మరింత నిఘా పెంచేందుకు పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున�
ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ,ప్రధాన కార్యదర్శి సాయిబాబుమంచిర్యాలటౌన్, నవంబర్ 14: కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టనున్న విద్యుత్ అమైండ్మెండ్ యాక్ట్కు వ్యతిరేకంగా పోరాడ�
ఇంద్రవెల్లి, నవంబర్ 14 : రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు తోడ్పాటునందిస్తున్నాయని ఇంద్రవెల్లి పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే అన్నారు. ఇంద్రవెల్లి పీఏసీఎస్లో ఆదివారం సహకార వారోత్సవాలు నిర్వహ�
నీటి యాజమాన్య పద్ధతి పాటించకుంటే నేల గుల్లే అతిగా నీటి వినియోగంతో చౌడు భూమిగా మారే ముప్పు పంట దిగుబడీ తగ్గే అవకాశం విచ్చల విడిగా రసాయనాల వాడకంతో భూగర్భ జలాలు కలుషితం ప్రమాదకర మిథేన్, విషవాయువులు విడుదల
జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో బాలల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఆయా పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాల
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 13: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని మావల సర్పంచ్ దొగ్గలి ప్రమీల అన్నారు. శనివారం మావలలోని పశువైద్యశాలలో ఏర్పాటు చేసిన గాలికుంటు నివారణ టీకాల ప్రారంభం కార్యక్రమంలో
లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 13: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి లక్
ఆదిలాబాద్ డీఈవో ప్రణీతతలమడుగు, నవంబర్ 11 : విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. మండలంలోని బరంపూర్ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ మండల శ�
ఉమ్మడి జిల్లాలో ‘టీఆర్ఎస్ రైతు ధర్నా’ విజయవంతం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కర్షకులు ర్యాలీలు, నినాదాలతో దద్దరిల్లిన నియోజకవర్గ కేంద్రాలు బీజేపీ మోసపూరిత విధానాలపై మండిపాటు నిర్మల్లో మంత్రి అల్లోల, చె�
నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సత్ఫలితాలనిస్తున్న పోలీసుల తనిఖీలు వెలుగులోకి మద్యం,గుట్కా దందా వందల సంఖ్యలో అనుమతిలేని వాహనాలు అక్రమార్కుల గుండెల్లో గుబులు.. జిల్లాలో ఇప్పటి వరకు 13 సా
బీజేపీ దిగి రాకుంటే ఢిల్లీలోధర్నాచేస్తాంమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, నవంబర్ 12 : యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో కేంద్రం మెడలు వంచైనా రైతులకు న్యాయం చ�
బోథ్, నవంబర్ 12: పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బోథ్ మండలం పిప్పల్ధరిలో ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులతో శుక్రవా�