ఉమ్మడి జిల్లాకు సరిపడని పప్పులు, కూరగాయలుఇతర ప్రాంతాల నుంచి దిగుమతిజిల్లా మార్కెట్లలో డిమాండ్ఇక్కడ పండిస్తే అధిక లాభాలుఆదిలాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రం వడ్లు కొనుగోలు చేయబోమ�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులతో టెలీకాన్ఫరెన్స్ఎదులాపురం, నవంబర్ 15 : పోడుభూములకు సంబంధించిన క్లెయిమ్ ఫారాలను స్వీకరించడంతో పాటు లోటుపాట్లు లేకుండా నివేదికల�
సబ్ప్లాన్ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయాలిఆదివాసీ మహనీయుల స్ఫూర్తితో ఉద్యమించాలిమహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావుఘనంగా బిర్సాముండా జయంతిఇంద్రవెల్లి, నవంబర్ 15 : ఏజెన్సీ ప్రాంతంలోని భూమి
నిర్మల్ అర్బన్, నవంబర్ 15 : జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీసుల గౌరవం మరింత పెంచేలా కృషిచేయాలని నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం న
ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావ్నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులుఉట్నూర్, నవంబర్ 15 : ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించిన యోధుడు, స్వాతంత్య్ర పోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన బిర్సాముం
నిర్మల్, ఆదిలాబాద్ కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తా పట్నాయక్నిర్మల్ టౌన్, నవంబర్ 15 : నిర్మల్ జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులన�
ఒకసారి వేస్తే 30ఏండ్ల దాకా దిగుబడి మొక్కలు నాటిన మూడేళ్ల తర్వాత నుంచి పంట ఎకరాకు ఏటా 2 లక్షల ఆదాయం వచ్చే చాన్స్ సాగుకు సర్కారు ప్రోత్సాహం క్రాప్ వచ్చేదాకా ఏటా రూ. 36వేల సబ్సిడీ అంతరపంటలతోనూ ఆదాయం ఇప్పటికే �
ముగిసిన న్యాయ విజ్ఞాన సదస్సులుఆదిలాబాద్ అదనపు జడ్జి శ్రీనివాసరావుఆయా చోట్ల జడ్జీలు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీలుఎదులాపురం, నవంబర్ 14 : డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల
సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆసక్తిరెబ్బెన మండలంలో 179 ఏర్పాటుపోలీసుల ప్రత్యేక చొరవరెబ్బెన, నవంబర్ 14: ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న నేరాలు, ఘోరాలపై మరింత నిఘా పెంచేందుకు పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున�
ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ,ప్రధాన కార్యదర్శి సాయిబాబుమంచిర్యాలటౌన్, నవంబర్ 14: కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టనున్న విద్యుత్ అమైండ్మెండ్ యాక్ట్కు వ్యతిరేకంగా పోరాడ�
ఇంద్రవెల్లి, నవంబర్ 14 : రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు తోడ్పాటునందిస్తున్నాయని ఇంద్రవెల్లి పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే అన్నారు. ఇంద్రవెల్లి పీఏసీఎస్లో ఆదివారం సహకార వారోత్సవాలు నిర్వహ�
నీటి యాజమాన్య పద్ధతి పాటించకుంటే నేల గుల్లే అతిగా నీటి వినియోగంతో చౌడు భూమిగా మారే ముప్పు పంట దిగుబడీ తగ్గే అవకాశం విచ్చల విడిగా రసాయనాల వాడకంతో భూగర్భ జలాలు కలుషితం ప్రమాదకర మిథేన్, విషవాయువులు విడుదల