ఇచ్చోడ నుంచి నర్సాపూర్ వరకు అంతిమయాత్రనివాళులర్పించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ఇచ్చోడ, నవంబర్ 17: ఆర్మీ జవాన్ కేంద్ర సంజీ వ్ (32)కు బుధవారం మండల ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. నర్సాపూర్ గ్రా�
పోలీస్ సిబ్బందికి నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ సూచననిర్మల్ అర్బన్, నవంబర్ 17: ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలతో పాటు ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టా లని నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార
‘నమస్తే’ కథనానికి స్పందించిన కలెక్టర్భూమిని ఆమె పేరిట మార్చాలని అధికారులకు ఆదేశంముథోల్, నవంబర్ 17: ముథోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామానికి చెందిన చిన్నారి రోషిణికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని జిల్�
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్పందించినఆర్టీసీ అధికారులు రెండేళ్ల తర్వాత బస్సు సర్వీసుప్రారంభించడంతో గ్రామస్తుల హర్షం కన్నెపల్లి, నవంబర్ 16 : మండలంలోని తెనుగుపల్లెకు ఆర్టీసీ బస్సు ప్రారంభమైంది. గతంలో బెల్ల�
వడ్ల సాగుతో భూగర్భ జలాల క్షీణత ఎకరానికి 50 లక్షల లీటర్ల నీటి వినియోగం ఈ నీటితో 8 ఎకరాల్లో పప్పు దినుసులు సాగు చేసుకోవచ్చు ఆరుతడి పంటలే మేలంటున్న భూగర్భ జలశాఖ అధికారులు మేలో 10.38 మీటర్ల లోతులో.. ప్రస్తుతం 3.38 మీట�
ఉమ్మడి జిల్లాకు సరిపడని పప్పులు, కూరగాయలుఇతర ప్రాంతాల నుంచి దిగుమతిజిల్లా మార్కెట్లలో డిమాండ్ఇక్కడ పండిస్తే అధిక లాభాలుఆదిలాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రం వడ్లు కొనుగోలు చేయబోమ�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులతో టెలీకాన్ఫరెన్స్ఎదులాపురం, నవంబర్ 15 : పోడుభూములకు సంబంధించిన క్లెయిమ్ ఫారాలను స్వీకరించడంతో పాటు లోటుపాట్లు లేకుండా నివేదికల�
సబ్ప్లాన్ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయాలిఆదివాసీ మహనీయుల స్ఫూర్తితో ఉద్యమించాలిమహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావుఘనంగా బిర్సాముండా జయంతిఇంద్రవెల్లి, నవంబర్ 15 : ఏజెన్సీ ప్రాంతంలోని భూమి
నిర్మల్ అర్బన్, నవంబర్ 15 : జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీసుల గౌరవం మరింత పెంచేలా కృషిచేయాలని నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం న
ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావ్నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులుఉట్నూర్, నవంబర్ 15 : ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించిన యోధుడు, స్వాతంత్య్ర పోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన బిర్సాముం
నిర్మల్, ఆదిలాబాద్ కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తా పట్నాయక్నిర్మల్ టౌన్, నవంబర్ 15 : నిర్మల్ జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులన�
ఒకసారి వేస్తే 30ఏండ్ల దాకా దిగుబడి మొక్కలు నాటిన మూడేళ్ల తర్వాత నుంచి పంట ఎకరాకు ఏటా 2 లక్షల ఆదాయం వచ్చే చాన్స్ సాగుకు సర్కారు ప్రోత్సాహం క్రాప్ వచ్చేదాకా ఏటా రూ. 36వేల సబ్సిడీ అంతరపంటలతోనూ ఆదాయం ఇప్పటికే �
ముగిసిన న్యాయ విజ్ఞాన సదస్సులుఆదిలాబాద్ అదనపు జడ్జి శ్రీనివాసరావుఆయా చోట్ల జడ్జీలు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీలుఎదులాపురం, నవంబర్ 14 : డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల